Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్

IPL: చారిత్రక మ్యాచ్ లో హైదరాబాద్ దే విజయం!

ఐపీఎల్ చరిత్రలో ఓ భారీ మ్యాచ్ కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మంచి జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్  ఐపీఎల్...

IPL 2024: ఆరంభ మ్యాచ్ లో చెన్నై బోణీ

ఐపీఎల్ 17 వ సీజన్ నేడు అట్టహాసంగా మొదలైంది. ఆరంభ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై విజయం సాధించింది. చెన్నై...

IPL: కెప్టెన్సీకి ధోనీ గుడ్ బై- రుతురాజ్ కు చెన్నై పగ్గాలు

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారధ్య బాధ్యతల నుంచి మహేందర్ సింగ్ ధోని తప్పుకున్నాడు. కొత్త కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను నియమిస్తున్నట్లు సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. మరో రెండు రోజుల్లో...

WPL: సీజన్ 2 విజేత బెంగుళూరు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2 టైటిల్ ను రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) గెల్చుకుంది. నేడు జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి విజేతగా నిలిచింది. ఢిల్లీలోని...

ఇంగ్లాండ్ పై ఇండియా ఘన విజయం: మూడోరోజే ముగిసిన ఐదో టెస్ట్

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.  రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు....

రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు- ఇండియా 473/8

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో ఇండియా భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు సెంచరీలతో కదం తొక్కగా, దేవదత్ పడిక్కల్, సర్ఫ్...

భారత స్పిన్ కు ఇంగ్లాండ్ దాసోహం

ఇంగ్లాండ్ తో నేడు మొదలైన ఐదో టెస్టులో తొలి రోజు ఇండియా ఆధిక్యం ప్రదర్శించింది. భారత స్పిన్ కు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ దాసోహం కావడంతో 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుల్దీప్...

Ind Vs Eng: నాలుగో టెస్టులో ఇండియా ఘన విజయం: సిరీస్ కైవసం

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇండియా ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 3-1తో ఆదిక్యం సంపాదించి మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ ను...

Ind Vs Eng: గెలుపు ముంగిట ఇండియా

ఇంగ్లాండ్ తో రాంచి వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్ట్ లో ఇండియా గెలుపు దిశగా సాగుతోంది. రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ యాదవ్ లు అద్భుతంగా రాణించి రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టును...

Ind Vs Eng: తడబడ్డ ఇండియా 219/7

రాంచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇండియా తడబడింది. యశస్వి జైస్వాల్-73; శుభ్ మన్ గిల్- 38; ధృవ్ జురెల్-30 (నాటౌట్) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో...

Most Read