Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్

HCAపై కేసు నమోదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై కేసు నమోదైంది.  ఆఫ్ లైన్ టిక్కెట్ల అమ్మకం సందర్భంగా నిన్న  తొక్కిసలాట ఘటనపై సెక్షన్ 420, 337, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ 21/76 కింద కేసు నమోదు...

కరాటే ఛాంపియన్ కు సిఎం ప్రోత్సాహం

అంతర్జాతీయ కరాటే చాంపియన్‌ అరబండి కార్తీక్‌ రెడ్డి  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. కార్తీక్‌ రెడ్డి స్వస్ధలం తిరుపతి... అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని...

బాధ్యులపై కఠిన చర్యలు : శ్రీనివాస గౌడ్

క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకం బాధ్యత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఏ)దేనని, క్రీడాభిమానులకు టిక్కెట్లు పారదర్శకంగా విక్రయించడంలో హెచ్ సి ఏ పూర్తిగా వైఫల్యం చెందిదని రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక శాఖ...

T20 Match: టిక్కెట్ల కోసం తొక్కిసలాట

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో  క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. వచ్చే ఆదివారం హైదరాబాద్ లో జరగబోయే ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య టి 20మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్...

India (W)-England(W): ఇండియాదే వన్డే సిరీస్

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ఇండియా- ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన రెండో...

స్మృతి మందానా రికార్డు

భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మందానా వన్డేల్లో ఓ రికార్డు సొంతం చేసుకుంది. వేగంగా మూడువేల పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ గా, మూడో భారత క్రికెటర్ గా చరిత్ర...

Asia Cup Cricket (Women): 15 మందితో ఇండియా జట్టు

ఆసియా కప్ క్రికెట్ మహిళా టోర్నమెంట్ లో ఆడే భారత జట్టును నేడు ప్రకటించారు. హర్మన్ ప్రీత్ కౌర్  సారధ్యంలో  15 మందిని ఎంపిక చేశారు. అక్టోబర్ 1 నుంచి 15 జరగనున్న...

అమిత్ షా తో మిథాలీ  భేటీ

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ను  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. గత నెల చివరి వారంలో బిజెపి రాష్ట్ర...

India Vs Australia: మొదటి టి20లో ఆసీస్ అద్భుత విజయం

ఆసీస్ జట్టు మరోసారి తన సత్తా చాటింది. లక్ష్యం పెద్దదైనా....  ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా బెదరలేదు. చక్కని పోరాట స్పూర్తి ప్రదర్శించింది. ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మూడు...

World Wrestling Championship 2022: పునియాకు కాంస్యం

సేర్బియాలోని బెల్ గ్రేడ్ లో జరుగుతోన్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో ఇండియా రెండో పతకం గెల్చుకుంది. నేడు జరిగిన పురుషుల పురుషుల 65 కిలోల కేటగిరీలో మన దేశానికి చెందిన...

Most Read