Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

కాంగ్రెస్ నేతల అరెస్టులు… రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ హౌజ్ అరెస్టు అనంతరం.. పోలీసులు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుకు ముందు రేవంత్ రెడ్డి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు....

ఉత్తర ద్వార దర్శనం అంటే!

వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తుల కోలాహలంతో పండుగ వాతావరణం సంతరించుకున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం... శ్రీవైకుంఠ మహానగరం, నిత్య విభూతి, పరమ...

2023 సరికొత్త ప్రజాపాలనకు నాంది – సీఎం కేసీఆర్

గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. నూతన సంవత్సరం (2023) సందర్భంగా ముఖ్యమంత్రి కె....

దెబ్బతిన్న రోడ్లన్నీ బాగు కావాలి – మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది మెరుగ్గా పనిచేయడం వల్ల తెలంగాణకు జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదే...

కొత్తగూడ – కొండాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభం

కొత్త సంవత్సరం రోజున హైదరాబాద్ నగర వాసులకు మరొక కీలకమైన ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. బొటానికల్ గార్డెన్ వద్ద నిర్మిస్తున్న కొత్తగూడ మరియు కొండాపూర్ జంక్షన్ లను కలిపే మల్టీ లెవెల్ ఫ్లైఓవర్...

సిఎం కెసిఆర్ ను కలిసిన డిజిపి అంజన్ కుమార్

రాష్ట్ర డిజిపిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని శనివారం ప్రగతి భవన్ లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. తనకు డిజిపి గా అవకాశం కల్పించినందుకు సిఎం కెసిఆర్...

తిన్నది కల్వకుంట్ల కుటుంబం.. కట్టేది జనం – వైఎస్ షర్మిల

పైన పటారం.. లోన లోటారం... ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్లుంది రాష్ట్ర పరిస్థితని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం...

విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు – మంత్రి తలసాని

మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...

పోలీసు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది – మహేందర్ రెడ్డి

పోలీస్ శాఖలో 36 సంవత్సరాలు  పని చేయడం సంతోషంగా ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కొత్త డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ కి అభినందనలు తెలిపారు. అంజనికుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్...

యాదాద్రిలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. బంగారు పుష్పాలతో... ఆలయ అర్చకులు ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ప్రత్యేక...

Most Read