Sunday, September 8, 2024
Homeతెలంగాణ

భయాందోళన చెందకండి వైద్యం అందుబాటులో ఉంటుంది- మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

కోవాక్సిన్, కొషీల్డ్ టికాలను సరిపడా సత్వరమే సరఫరా చేయాలని వైద్య ఆరోగ్యశాఖా డైరెక్టర్ శ్రీనివాసరావు ను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. ఉన్న ఫలంగా టెస్ట్ కిట్లను పెంచడం...

ప్రైవేట్ వాక్సిన్ పై ఆడిట్ చేస్తాం – హెల్త్ డైరెక్టర్

మే ఒకటి నుంచి ప్రయివేట్ ఆస్పత్రులు వాక్సిన్ స్వయంగా సమకూర్చుకోవాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రయివేటు ఆస్పత్రుల కు సరఫరా చేసిన వాక్సిన్ పైన ఆడిట్...

భారత్ బయోటెక్ తో తెలంగాణ ప్రభుత్వం మంతనాలు

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ భారత్ బయోటెక్ సి.యం.డి శ్రీ క్రిష్ణా ఎల్లా తో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో...

టిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి డా”వి.శ్రీనివాస్ గౌడ్ గారు

టిఆర్ఎస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవం ను మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మహబూబ్ పట్టణంలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర...

ఎమ్మెస్సార్ కన్నుమూత

కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) కన్నుమూశారు. అయన వయసు 88 సంవత్సరాలు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెస్సార్...

ప్రతి ఇంటిపై గులాబీ జెండా

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) 20వ వార్షికోత్సవం సందర్భంగా రేపు మంగళవారం (ఏప్రిల్ 27న) రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై గులాబీ జెండా ఎగురవేద్దామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు...

కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం...

27 నుండి మే 31 వరకు స్కూల్స్, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు..

27 నుండి మే 31 వరకు స్కూల్స్, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు.. ఒకటి నుండి 9 వ తరగతి వరకు అందరూ ప్రమోట్ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రములో ఏప్రిల్ 27 నుంచి...

తెలంగాణ లోను కరోనా వ్యాక్సిన్‌ ఫ్రీ..

కరోనా కట్టడి లో‌ భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ ‘‘వయసుతో నిమిత్తం లేకుండా...

Most Read