Saturday, June 20, 2026
Homeతెలంగాణ

బస్తీ దవాఖానాలు దేశానికి ఆదర్శం -హరీష్ రావు

బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని, జీ.హెచ్.ఎం.సీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఉచితంగా వైద్య సేవలు, అన్ని రకాల...

వనదేవతలకు భక్తుల మొక్కులు

గద్దెలపై కొలువుదీరిన వనదేవతల ఆశీస్సుల కోసం వస్తున్న భక్తులతో ములుగు జిల్లా మేడారం ప్రాంతం కుంభమేళను తలపిస్తోంది. గురుర్వారం రాత్రి 9.30 సమయంలో ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క రాకతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా...

బిజెపికి వార్నింగ్ ఇచ్చిన కేటిఆర్

ఆంద్రప్రదేశ్ విభజన దారుణం అని గత ఎన్నికల్లో మాట్లాడిన మోడీ..బిడ్డను ఇచ్చి తల్లిని చంపారని అన్నాడని మంత్రి కేటిఅర్ విమర్శించారు. మళ్ళా పార్లమెంట్ లో తలుపులు మూసి అన్యాయంగా విభజన చేశారని అన్నారని,...

జాతరలో మంత్రి ఎర్రబెల్లి బిజీ

మేడారం మహా జాతర ఏర్పాట్లను తనిఖీ చేస్తూనే, వచ్చే భక్తులు, వీ ఐ పీ లు, వి. వీ ఐ పీ లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఎదుర్కొని...

ఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్

Koheda Fruit Market : హైదరాబాద్ సమీపంలోని కోహెడలో ఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ ఏర్పాటు కాబోతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొహెడ మార్కెట్...

బడ్జెట్ అంశాల్లో సెస్ కీలకం – మంత్రి హరీష్

తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం సెస్ సంస్థను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ సెస్ ఎప్పటికపుడు విలువైన...

ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క అగమనం

కోట్లాది మంది భక్తుల ఇలవేలుపు సమ్మక్క తల్లి గురువారం రాత్రి 09:20 ని.లకు గద్దెపైన కొలువుతీరింది. ప్రభుత్వ లాంచనాలతో సమ్మక్కను మేడారం గద్దెపైకి పూజారులు, అధికారులు తీసుకువచ్చారు. అంతకుముందు ఈ మేరకు గిరిజన...

ఘనంగా గులాబి నేత జన్మదిన వేడుకలు

Cm Kcr Birth Day Celebrations :  ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, నేతలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత పుట్టిన రోజు పురస్కరించుకొని రక్తదానం,...

నిరుద్యోగులు చనిపోతుంటే జన్మదిన వేడుకలా?

Revanth Reddy Police Complaint :  అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులు తను చేసిన...

వ్యవసాయంలో తెలంగాణ ఆదర్శం

గడచిన ఏడేళ్లలో  తెలంగాణలో ప్రాథమిక రంగం (వ్యవసాయం) సగటు వృద్ది రేటు 15.8 శాతంగా నమోదయిందని, ఇది జాతీయ వృద్ది రేటు 8.5 శాతం కన్నా చాలా ఎక్కువని వ్యవసాయ శాఖ మంత్రి...

Most Read