Monday, September 23, 2024
Homeతెలంగాణ

ఈడీ కీలుబొమ్మ.. సిబిఐ తోలుబొమ్మ- మంత్రి కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మీద ఐటీ ఐటీ దాడులు జరిగాయని మంత్రి కేటిఆర్ గుర్తు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ మంత్రి మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ ఇంటి...

బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

తెలంగాణ భవన్ లో  ఈనెల 10వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన.. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటి పార్టీ సహా,...

11న విచారణకు హాజరవుతా – ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడి నుంచి తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఈడి జాయింట్...

మోడీ పిరమైన ప్రధాని – కేటిఆర్ విమర్శ

*అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, పట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి క‌ల్వ‌కుంట్ల రామారావు గారు పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో రూ.14.88 కోట్ల విలువ చేసే ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు...

ఈడీ, సీబీఐ కీలుబొమ్మ‌లు – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌లు కేంద్రం చేతులో కీలుబొమ్మ‌లుగా మారాయని అట‌వీ,ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ క‌విత‌కు ఈ డీ నోటీసులపై మంత్రి...

ఆమె దందాతో ప్రజలకేం సంబంధం – బండి సంజయ్

‘‘కేసీఆర్ బిడ్డ దొంగ దందాలతో ప్రజలకేం సంబంధం? కవిత దొంగ దందా ప్రజల కోసం చేస్తున్నారా? ఆ సొమ్ముతో రుణమాఫీ చేస్తున్నారా?? జీతాలిస్తున్నారా? నిరుద్యోగ భ్రుతి ఇస్తున్నారా?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ...

సీబీఐ అరెస్ట్ చేస్తోంది మాకేం సంబంధం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ వ్యాపారం ద్వారా అక్రమంగా డబ్బులు సంపాదించి అరెస్ట్ అయితే బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అక్రమాలు చేయమని మేం చెప్పామా..? లక్షల విలువ చేసే...

మహిళలందరి కోసం ఆరోగ్య మహిళ పథకం – మంత్రి హరీశ్

మహిళలు ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని, వాటికి పరిష్కారంగా ఆరోగ్య మహిళ ప్రారంభించామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కేన్సర్, రక్త హీనత, గర్బసంచి, అధిక బరువు, పోషకాహార లోపం...

తెలంగాణ తల వంచదు – ఎమ్మెల్సీ కవిత

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ జారీ చేసిన నోటీసుల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల‌ రీత్యా...

ఢిల్లీ మద్యం కుంభకోణంలో.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు తాజాగా నోటీసులిచ్చింది. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. మంగళవారం ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైను ఈడీ అరెస్ట్...

Most Read