Monday, September 23, 2024
Homeతెలంగాణ

ఆయిల్ పామ్ సాగులో పారదర్శకతకు యాప్, పోర్టల్

ఆయిల్ పామ్ సాగులో పారదర్శకత కొరకు యాప్, పోర్టల్ ప్రవేశపెడుతున్నట్టు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఒకే తాటిపైకి రైతులు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ఉద్యాన అధికారులు,ఆయిల్ పామ్ మరియు సూక్ష్మ...

2023-24కి తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు

Telangana Budget : అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావు 2023- 2024 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా...

ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ : మంత్రి హ‌రీశ్‌రావు

రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు శుభ‌వార్త వినిపించారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల స‌ర్వీసుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సెర్ఫ్ ఉద్యోగుల‌కు పే స్కేల్...

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు…సీబీఐకి అప్పగించిన హైకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్...

సీఎం కేసీఆర్ నాందేడ్‌ పర్యటన హైలెట్స్

తొలిసారిగా తెలంగాణ వెలుప‌ల జ‌రిగిన‌ బీఆర్ఎస్ స‌భ కోసం నాందేడ్ కు వ‌చ్చిన‌ బీఆర్ఎస్ అధినేత సీయం కేసీఆర్ ను చూడాలని ఎంతో మంది రైతులు, ప్రజలు తరలివచ్చారు. సీయం కేసీఆర్ ప‌ట్ల...

సమ్మక్క సారక్క స్ఫూర్తితో దొరలపై పోరాటం – రేవంత్ రెడ్డి

2014 నుంచి 2017 వరకు రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 2017 నుంచి ఇప్పటివరకు రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందన్నారు. టీపీసీసీ...

కొత్త రైల్వే లైన్లలో తెలంగాణకు అన్యాయం -బోయినపల్లి వినోద్

కొత్త రైల్వే లైను ఇవ్వకుండా, రైల్వే లైన్లకు తగినన్ని నిధులు కేటాయించకుండా, దక్షిణాది రాష్ట్రాల ప్రధాన నగరాలకు బుల్లెట్ రైలు ప్రస్తావన లేకుండా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేకుండా, కాజీపేట...

గులాబీమ‌య‌మైన నాందేడ్…బీఆర్‌ఎస్ సభకు స‌ర్వం సిద్ధం

మ‌హారాష్ట్రలోని నాందేడ్ లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్‌ఎస్ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్య‌క్షులు, సీయం కేసీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీఆర్ఎస్...

మోడీ ఏలుబడిలో నిరుద్యోగం పతాకస్థాయికి – మంత్రి కేటిఆర్

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో ఈ దేశం గతి ఏమయిందో చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మోదీ పాలనలో మన దేశం అన్నీంటలో...

దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ: ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. కరువు, వలసలతో అల్లాడిన తెలంగాణ నేడు...

Most Read