Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

నెరవేరిన 30 ఏళ్ళ కల…శ్రీరాంపూర్ లో పట్టాల పంపిణి

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రజల 30 ఏళ్ల కల సాకారమైంది. సింగరేణి భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, కలిసి మర్రిపెల్లి...

భారత్ రాష్ట్ర సమితికి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.." భారత్ రాష్ట్ర సమితి " గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ కి అధికారికంగా లేఖ అందింది. డిసెంబర్ 9...

నేటి నుంచి జగిత్యాలలో ఏబివిపి మహాసభలు

జగిత్యాల జిల్లా కేంద్రంలో  ఈ రోజు నుంచి (ఈ నెల 9 నుండి 11) ఆదివారం వరకు నిర్వహించనున్న ఏబీవీపీ 41 రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్...

ఇంట‌ర్ ప‌రీక్షా ఫీజు గ‌డువు పొడిగింపు

తెలంగాణ ఇంట‌ర్ ప‌బ్లిక్ ఎగ్జామ్స్‌కు సంబంధించి ఆల‌స్య రుసుంతో ప‌రీక్ష ఫీజును చెల్లించేందుకు మ‌రోసారి గ‌డువు పొడిగించారు. రూ. 100 ఆల‌స్య రుసుంతో ఈ నెల 12వ తేదీ వ‌ర‌కు ఫీజు చెల్లించొచ్చ‌ని...

ఒక్క గుజరాత్ రాష్ట్రానికే కేంద్ర నిధులా..?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర నిధుల విడుదల విషయంలో వివక్షత చూపుతున్నారని, కేవలం గుజరాత్ రాష్ట్రానికే నిధుల మంజూరు విషయంలో పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి...

జగిత్యాల సభ సక్సెస్ – ఆకట్టుకోని కేసీఆర్ ప్రసంగం

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన జగిత్యాల బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైన కేసీఆర్ ప్రసంగం ప్రజలను ఆకట్టుకోలేక పోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం 27 నిమిషాల పాటు కేసీఆర్ ప్రసంగించిగా... ...

పల్లె దవాఖానాలకు ప్రత్యేకంగా వైద్యుల నియామకం

ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రం వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య...

జగిత్యాల మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన

జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్‌ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్‌ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా.. సీఎం...

మహబూబ్ నగర్ లో మెడికల్ టూరిజం – మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ జిల్లాలో ఇకపై సరైన వైద్యం అందక మరణించే ఘటనలు పునరావృతం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్ నగర్ జిల్లాలో ఆధునిక, మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రణాలికలు రూపొందిస్తున్నామని...

తెలంగాణలో క్యాపిటల్యాండ్ భారీ పెట్టుబడి

తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కాపిటలాండ్ కంపెనీ ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి సుమారు 6,200 కోట్ల రూపాయలతో తన పెట్టుబడి ప్రణాళికలను ఈరోజు ప్రకటించింది. ఈ 6,200 కోట్ల రూపాయల...

Most Read