Sunday, September 22, 2024
Homeతెలంగాణ

317 జీవో సవరించాలి – బిజెపి

Modified Go 317 : కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో ను సవరించాలని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్...

టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్

Tsrtc Bumper Offer :  కొత్త ఏడాదిని పురస్కరించుకుని టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌ ప్రకటించింది. జనవరి 1వ తేదీన 12 ఏళ్లలోపు పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ...

ప్రజాకవికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Goreti Venkanna : ప్రజాకవి, రచయిత ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2021 సంవత్సరానికి గాను గోరటి వెంకన్నను  తెలుగులో సాహిత్యంలో ఎంపిచేశారు. వల్లంకి తాళం సాహిత్యానికి ఈ...

హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌ద నీటి నాలాకు ర‌క్ష‌ణ గోడ‌

హైద‌రాబాద్ హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌ద నీటి నాలాకు సంబంధించిన‌ ర‌క్ష‌ణ గోడ నిర్మాణ ప‌నుల‌కు ఫీవ‌ర్ ఆస్ప‌త్రి వ‌ద్ద రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. స్ట్రాట‌జిక్ నాలా...

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

Minister Fareeduddin Dies : జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి...

నల్లగొండ అభివృద్దిపై సిఎం కెసిఆర్ సమీక్ష

Nallagonda Development : నల్లగొండ మున్సిపాలిటీ లో మౌలిక వసతులు మెరుగుపరచడం, పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సీఎం కేసీఆర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ,...

శ్రీచైతన్య క్యాంపస్ లో కరోనా

Corona Cases In Srichaitanya Campus :  రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని శ్రీ చైతన్య కళశాలలో కరోనా కలకలం ఆందోళనలో విద్యార్థులు. కళాశాలలోని విద్యార్థులకు కరోనా సిమ్ టమ్స్ రావటంతో టెస్ట్ లు...

తెలంగాణకు అమూల్

Huge Investment Of Telangana : తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డైరీ రంగంలోనే ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనుంది....

రైతు బాంధవుడు కేసీఆర్ – మంత్రి వేముల

Raitubandhu Vemula Prashanth Reddy  :రైతుల కోసం నిరంతరం పరితపించే నాయకుడు,రైతు బాంధవుడు కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....

కొత్తసంవత్సర వేడుకలపై హైకోర్టులో విచారణ

High Court On New Year Celebrations : క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా కరోనా నియంత్రణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇదివరకే రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం బేఖాతరు చేసిందని హైకోర్టులో పెటిషన్...

Most Read