Friday, September 20, 2024
Homeతెలంగాణ

Palakurthi పోటీ చేసినోళ్ళు మ‌ళ్ళీ క‌నిపించ‌లే – మంత్రి ఎర్రబెల్లి

నా మీద పోటీ చేసినోళ్ళు ఎవ‌రూ మ‌ళ్ళీ నియోజ‌క‌వ‌ర్గంలో కనిపించ‌లేదని మంతిర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  ఇప్ప‌డు వ‌స్తున్న‌వాళ్లు, వ‌చ్చే వాళ్ళు కూడా మ‌ళ్ళీ క‌నిపించ‌రన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగ‌ర‌లోని...

BJP: తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే – అమిత్ షా

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. మోదీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు....

Drugs: పూణేలో తెలంగాణ వాసుల అరెస్టు

మహారాష్ట్రలోని పూణేలో తెలంగాణ వాసులను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. పూణేలో భారీగా డ్రగ్స్ పట్టుపడింది. ఐదుగురి వద్ద రూ.51 కోట్ల విలువ చేసే 101 కేజీల మెథాక్వాలోన్‌‌ను డీఆర్‌ఐ అధికారులు సీజ్...

Chilkur Forest Block: మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రారంభం

ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో మంచిరేవులలో రూ. 7.38 కోట్ల వ్య‌యంతో 256 ఎక‌రాల వీస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను...

Coca Cola:తెలంగాణలో కోకా కోల రెండో యూనిట్

తెలంగాణలో కోకా కోల సంస్థ భారీ ఎత్తున పెట్టుబడులను ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో విస్తృతంగా కార్యకలాపాలను విస్తరించేందుకు పెట్టుబడులు పెడుతున్న సంస్థ తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. పరిశ్రమల శాఖ...

Mars Inc: రాష్ట్రంలో మార్స్ రూ.800 కోట్ల పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. అంతర్జాతీయంగా పెంపుడు జంతువులు (పెట్స్) తినే ఆహార ఉత్పత్తుల్లో సుప్రసిద్ధమైన మార్స్ గ్రూప్ తెలంగాణలో అదనంగా మరో ఎనిమిది వందల కోట్ల...

No Gap: సచివాలయంలో గవర్నర్, సిఎం

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన నూతన దేవాలయాన్ని ఈరోజు గవర్నర్‌ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ తో కలిసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.  అంతకుముందు...

Haritha Haram: 26న కోటి వృక్షార్చన

స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల‌ను ముగింపు సంద‌ర్భంగా ఈ నెల 26న నిర్వహించే కోటి వృక్షార్చన (ఒక రోజు - ఒక్క‌ కోటి మొక్క‌లు; One Day - One Crore Plantation) ను...

BJP: 27న తెలంగాణలో అమిత్‌ షా పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈనెల 27న తెలంగాణలో పర్యటిస్తారని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం...

Met Life: హైదరాబాద్ లో మెట్ లైఫ్ గ్లోబల్ కాపబిలిటీ సెంటర్

ఇప్పటికే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారుతున్నది. ఇదే క్రమంలో ఈరోజు మరో ఆర్థిక సేవలు, భీమా దిగ్గజ సంస్థ మెట్ లైఫ్ హైదరాబాద్ నగరంలో...

Most Read