Saturday, September 21, 2024
Homeతెలంగాణ

No Confidence: మణిపూర్ హింసలో కేంద్రమే దోషి – రేవంత్ రెడ్డి

అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి పాలన, వైఖరిని ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. మణిపూర్ లో జాతుల మధ్య చిచ్చు పెట్టిన ప్రభుత్వం అక్కడ మారణహోమానికి...

No Confidence: కేంద్రం వివక్ష…అవిశ్వాసానికి మద్దతు – బీఆర్ ఎస్

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి ఎంపి నామ నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో అన్ని ప్రాంతాలను, రాష్ట్రాలను సమ దృష్టితో అభివృద్ధి చేయాల్సిన...

Fishermen: చెరువుల వద్ద దళారులను తొలగించాలి – జీవన్ రెడ్డి

తెల్ల రేషన్ కార్డుదారులందరికి భీమా కల్పించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి మత్స్యకారులకు మధ్య దళారులను తొలగించాలన్నారు. చేప పిల్లల పెంపకం కోసం నేరుగా మత్స్య కారులకే...

One Lakh Scheme: కుల వృత్తుల రక్షణకే లక్ష ఆర్థిక సాయం – మంత్రి హరీష్ రావు

కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం అమలు చేస్తున్నాం. బ్యాంకుల ద్వారా ష్యూరిటీ, గ్యారెంటీ లేకుండా నేరుగా లబ్ధిదారులకు...

Gruha Lakshmi: గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ – మంత్రి వేముల

ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి 3లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం...

Gruha Lakshmi: రేపటితో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు ఆఖరు

గృహలక్ష్మి పథకం ఈ నెల 20వ తేదీలోగా మొదటిదశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి విడతలో అవకాశం...

Siricilla: మందుపోయ.. పైసలు పంచ.. మీ దయ ఉంటే గెలుస్తా – మంత్రి కేటీఆర్‌

ఓట్లు అనగానే చాలా మంది పిచ్చోళ్లు మోపతైరు. మందుపోస్తరు. పైసలు పంచుతరు. నేను నా జీవితంలో మందు పోయలేదు. పైసలు పంచలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా మందుపోయ.. పైసలు పంచ.. మీ దయ...

World Tribal Day: కొమురం భీమ్ స్పూర్తిగా ఆదివాసీ సంక్షేమం – సిఎం కెసిఆర్

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని (ఆగస్టు 9) పురస్కరించుకుని ఆదివాసీలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అడవినే నమ్ముకుని జీవించే నిష్కల్మశ హృదయులైన ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం...

fake seeds: నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

రైతన్నను దగా చేస్తూ నకిలీ విత్త‌నాల‌తో పాటు గడువు తీరిన పురుగు మందులను విక్రయిస్తున్న 11 మంది నిందితుల‌తో పాటు నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో ఇద్దరిని గీసుగొండ, నర్సంపేట, ఐనవోలు...

IT Tower: ప్రారంభానికి ముస్తాబైన నిజామాబాద్ ఐటీ టవర్

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేటలో ఐటీ హబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్‌.. తాజాగా నిజామాబాద్‌...

Most Read