Wednesday, September 9, 2026
Homeతెలంగాణ

నల్ల చట్టాల రద్దు రైతుల విజయం

The Prime Ministers Statement Is A Victory For The Farmers : మూడు రకాల వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు  ప్రధాని మోడీ ప్రకటించడం హర్షణీయమని మాజీమంత్రి, కాంగ్రెస్  సీనియర్...

చారీ సాబ్ కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ

MLC IN Governor Quota For Madhusudanachari : మాజీ స్పీకర్ మధుసూదనాచారికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనచారి పేరు ప్రతిపాదిస్తూ రాజ్‌భవన్‌కు ఫైలును...

ఇది రైతుల విజయం – మంత్రి నిరంజన్‌

Victory For Farmers : సాగు చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఇది రైతుల విజయమని చెప్పారు. దేశంలో వాస్తవ పరిస్థితిని మోదీ సర్కార్‌...

ధాన్యం సేక‌ర‌ణ‌పై టీఆర్ఎస్ నేత‌ల విన‌తిప‌త్రం

TRS Leaders Petition To Governor On Grain Procurement : యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని...

కెసిఆర్ అనాలోచిత విధానాలు – ఈటెల

Difficulties For People With Kcr Policies : ముఖ్యమంత్రి కెసిఆర్ నాకే అన్ని తెలుసు అనే అహంకారంతో చేస్తున్న పనుల వల్ల రైతాంగం ఇబ్బంది పడుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు....

పోరాటం ఉదృతం చేస్తాం – కెసిఆర్

Intensify The Struggle Kcr  : వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి వెల్లడించాలని ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ముగింపు ఉపన్యాసంలో కేంద్ర ప్రభుత్వ...

అవ‌స‌ర‌మైతే ఢిల్లీకి యాత్ర – సీఎం కేసీఆర్

Trip To Delhi If Needed For Farmers Cm Kcr : శాంతియుత మార్గంలో అద్భుత‌మైన పోరాటం చేసి తెలంగాణ‌ను సాధించుకున్నామని, ఈ క్ర‌మంలో  తెలంగాణ రైతాంగం ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల‌ని, రైతుల...

వాక్సినేషన్ వేగంగా పూర్తి ‌చేయాలి

Vaccination Process Should Be Completed Expeditiously In Telangana Minister Harish Rao : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వాక్సిన్ త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్...

ప్రధానమంత్రికి కెసిఆర్ లేఖ

CM Kcr Letter To Prime Minister Narendra Modi : ఏసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఈ రోజు లేఖ రాశారు....

రైతాంగ ప్రయోజనాలు కాపాడుతాం

రాష్ట్రంలో రైతులను అయోమయానికి గురి చేస్తూ, వారిపై దాడులకు పాల్పడుతూ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని బిజెపిపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్...

Most Read