Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

కోహెడ వద్ద హోల్ సేల్ చేపల మార్కెట్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రోత్సాహంతో మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...

పుణ్య క్షేత్రాల అభివృద్ధి ప్రభుత్వ సంకల్పం : మంత్రి కొప్పుల

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి జరగడం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సుప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి...

1500 కొత్త కంపెనీలు.. 7 లక్షల ఉద్యోగాలు : మంత్రి సబిత

అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ తాజ్ డెక్కన్‌ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో టీసీఎస్ అయాన్.. టీఎస్ ఆన్...

ధరణి రద్దు చేయాలి – తెలంగాణ కాంగ్రెస్

ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో భేటీ అయిన టీ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం. భూమి, వ్యవసాయ, రైతు సమస్యలపై సిఎస్ తో సమావేశమైన టీపీసీసీ బృందం  వినతిపత్రం సమర్పించింది. వివిధ...

అభద్రతా భావంతో కెసిఆర్ తప్పుడు ప్రచారం – కిషన్ రెడ్డి

కెసిఆర్ తొండి ఆట ఆడుతున్నారని, అభద్రతా భావంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్‌లోని ముఖ్యనేతలే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. IAS,...

విచ్ఛిన్నకారుల పట్ల కలానికి పదునుపెట్టాలి – కవిత

సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల కలాన్ని పదును పెట్టి సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలని కవులకు, రచయితలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత...

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఎంతగా ప్రయత్నించినా బంగారం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా షార్జా, దుబాయ్ దేశాల నుండి వచ్చిన...

భావి తరాలకు చుక్కా రామయ్య స్ఫూర్తి – మంత్రి ఎర్రబెల్లి

ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సన్మానించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడురు గ్రామానికి చెందిన రామయ్య 98వ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని...

టీఆర్ఎస్ కార్యకర్తల్లా…కొందరు పోలీసులు – బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు కొద్దిసేపటి క్రితం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసానికి వెళ్లారు. నిన్న టీఆర్ఎస్ గూండాల దాడిలో ధ్వంసమైన అరవింద్ నివాసాన్ని పరిశీలించారు....

రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ బాగుపడదు – మర్రి శశిధర్ రెడ్డి విమర్శ

టిఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకింది.. అది నయం చేయలేని స్థితికి...

Most Read