Sunday, September 22, 2024
Homeతెలంగాణ

యాసంగిలో ధాన్యం కొనుగోలు బంద్

తర తరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడమే ‘దళితబంధు’ పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నూరుశాతం సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం...

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

కామారెడ్డి జిల్లా ప‌రిధిలోని పెద్ద‌కొడ‌ప‌గ‌ల్ మండ‌లం జ‌గ‌న్నాథ్‌ప‌ల్లి గేటు వ‌ద్ద శ‌నివారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన కారు అదుపుత‌ప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో...

విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే

The Government Is Responsible For Student Suicides : ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు....

కేంద్రంపై కేసీఆర్ పోరు

Kcr Fight :  రాష్ట్ర రైతాంగ స‌మ‌స్య‌ల‌ను పట్టించుకోని కేంద్రంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి యుద్ధం ప్ర‌క‌టించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాలని సీఎం కేసీఆర్...

పేదలకు సొంతఇళ్ళు కెసిఆర్ స్వప్నం

ఇల్లు కట్టించి ఇచ్చినా...ఆడబిడ్డ పెండ్లికి చేయూత అందించినా అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలిగిందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం సనత్ నగర్...

నామినేటెడ్ పోస్టుల భర్తీ

రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్జెల నగేష్....

యాసంగి వరి సాగు 13 వేల ఎకరాలే

Yasangi Paddy Cultivation  : తెలంగాణ నుంచి యాసంగి బియ్యం కొనమని కేంద్రం చేతులెత్తేసింది. రైతేమో నష్టపోవద్దాయే! సాటి రైతుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ బాధేంటో తెలుసు. అందుకే, ఈ సీజన్‌లో వరి...

వరంగల్ కు ఐటి దిగ్గజం జెన్పాక్ట్

తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా ఐటీ శాఖ మంత్రి తారకరామారావు కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్పాక్ట్ రానున్నది....

రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ

Grain Procurement In Telangana : రికార్డు స్థాయిలో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు మంత్రి గంగుల, ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన పౌరసరఫరాల శాఖ వానాకాలం కొనుగోళ్లలో ఆల్...

యాదాద్రి పనుల పురోగ‌తిపై సమీక్ష

యాదాద్రి ఆల‌య పునః ప్రారంభ పనులన్నీ వేగంగా పూర్తి చేయాల‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ నేప‌థ్యంలో...

Most Read