Sunday, September 22, 2024
Homeతెలంగాణ

PM Visit: వరంగల్, హనుమకొండ ప్రాంతాలు నో ప్లై జోన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగం ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఈ నెల 8న గగనతలాన్ని...

కాంగ్రెస్, బీఆర్ఎస్ ల డీఎన్ఏ ఒక్కటే – కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టు.. బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు...

Kaleshwaram: ముప్కాల్ పంప్ హౌస్ కు కాళేశ్వరం జలాలు

కాళేశ్వరం నీళ్లు వరద కాలువ ద్వారా ముప్కాల్ పంప్ హౌజ్ కు (పోచంపాడ్ ప్రాజెక్ట్) చేరుకున్న నేపధ్యంలో కాళేశ్వరం జలాలను ఆహ్వానిస్తూ పలు పాయింట్ల దగ్గర రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి...

Tree birthday: చెట్టుకు పుట్టిన రోజు వేడుక

8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క...

TANA: మంత్రి ఎర్రబెల్లికి తానా ఘన స్వాగతం

అమెరికా ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల్లో పాల్గొనేందుకు ఫిలడెల్ఫియా వెళ్లిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ...

Medical Colleges: తెలంగాణలో మ‌రో 8 వైద్య కళాశాలలు

రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రికి మెరుగైన వైద్యం అందించాల‌నే ఉద్దేశంతో.. ప్ర‌తి జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌ద్వారా మెడిసిన్ చ‌ద‌వాల‌న్న స్థానిక విద్యార్థుల క‌ల కూడా...

BJP: అధిష్ఠానాన్ని ఏనాడూ ఏదీ అడగలేదు – కిషన్​ రెడ్డి

తాను పార్టీని ఎప్పుడూ ఏదీ అడగలేదని.. అధిష్టానం గుర్తించి ఇచ్చిన అన్ని బాధ్యతలను క్రమశిక్షణ గల కార్యకర్తగా నిర్వర్తించానని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ...

NH-563: కరీంనగర్ – వరంగల్ వాసులకు శుభవార్త

కరీంనగర్ – వరంగల్ మధ్య నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణీకులకు శుభవార్త. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన కృషితో కరీంనగర్ – వరంగల్ (ఎన్ హెచ్-563)...

Husnabad: సాగునీరు అందక రైతన్న కష్టాలు – మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో ఆర్భాటాలు చేయడం తప్ప, రైతన్నకు సాగునీరు అందించడంలో విఫలమైందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి అన్నారు. పల్లె పల్లెకు ప్రవీణ్ అన్న గడప గడప కు...

GHMC: జిహెచ్ఎంసి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్ రోస్

హైదరాబాద్ జిహెచ్ఎంసి నూతన కమిషనర్ గా రోనాల్డ్ రోస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిహెచ్ఎంసి కమిషనర్ గా పని చేసిన లోకేష్ కుమార్ నుండి రోనాల్డ్ రోస్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు...

Most Read