Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సిఆర్‌పిసిలోని 160 సెక్షన్‌ కింద సిబిఐ...

ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్ గా మహబూబ్ నగర్…

ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్ గా మారుస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్...

ఆగిన చోట నుంచే షర్మిల పాదయాత్ర

వైఎస్ఆర్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు షర్మిల మళ్లీ ప్రజాప్రస్థాన పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్రను తిరిగి డిసెంబర్ 4 నుంచి మొదలుపెట్టి 14వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు షర్మిల తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం...

స్వతంత్ర శాఖగా…వికలాంగుల సంక్షేమం

తెలంగాణ దివ్యాంగులకు తీపి కబురు.ఇప్పటి వరకు స్త్రీ సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉన్న దివ్వాంగుల మరియు వయోజన సంక్షేమ శాఖా ఇకపై స్వయం ప్రతిపత్తితో పని చెయ్యనున్నది.స్త్రీ సంక్షేమ శాఖ నుండి దివ్వాంగుల...

పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దు- బీసీ కమిషన్

రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి 8వ తరగతి లోపు చదువుతున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాన్ని రద్దు చేయనున్నట్లు కేంద్రం చేసిన ప్రకటనను వెంటనే విరమించుకోవాలని బీసీ...

బిజెపి దత్తపుత్రిక షర్మిల – గుత్తా విమర్శ

తెలంగాణ రాష్ట్రంపై సమైఖ్య వాదులు కుట్ర పన్నుతున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. గత సంవత్సర కాలంగా రాష్ట్రములో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం,ఈ...

ముగ్గురు ఆబ్కారీ సీఐల సస్పెన్షన్

మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరల ఉల్లంఘనల్ని నియంత్రించడంలో విఫలమైన అధికారులపై ఆబ్కారీ శాఖ కొరడా ఝుళిపించింది. ఒకేసారి వేర్వేరు జిల్లాలకు చెందిన ముగ్గురు సీఐలను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్లకు గురైన వారిలో భద్రాద్రి...

నాగోల్ స్నేహపురిలో కాల్పులు

హైదరాబాద్​లోని నాగోల్‌‌లో కాల్పుల కలకలం రేగింది. ఓ బంగారం దుకాణంలో దుండగులు కాల్పులు జరిపి, నగలు ఎత్తుకెళ్లారు. నాగోల్​లోని స్నేహపురి కాలనీలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు....

9 కొత్త మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులు

జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ వైద్యం, వైద్య విద్యను పటిష్టం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయబోయే...

మెట్రో రెండో దశకు..మైండ్ స్పేస్ జంక్షన్ లో శంకుస్థాపన

గ్లోబల్ సిటీ గా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి...

Most Read