Friday, June 19, 2026
Homeతెలంగాణ

బిజెపికి నూకలు చెల్లినయి – మంత్రి హరీష్

Prime Minister Apologize  : ప్రధాని బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల  అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. మొదటి దశ కరోనాకు భయపడి...

వేములవాడ రాజన్నకు రికార్డు స్థాయి ఆదాయం

Vemulawada Temple :వేములవాడ రాజన్న ఆలయ చరిత్రలోనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. మేడారం జాతర సీజన్ తో వేములవాడ రాజన్న హుండీ కి రికార్డ్ స్థాయలో కేవలం 12 రోజుల్లో 3...

ప్రధాని వ్యాఖ్యలపై భగ్గుమన్న గులాబి దండు

Trs Protest  :తెలంగాణ ఏర్పాటు పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.  మంత్రి...

సహస్రాబ్ది ఉత్సవాల్లో అమిత్ షా

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీ రామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు...

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ

Bosch Hyderabad : తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు వరుస కడుతున్నాయి. ఈ వరుసలోనే ఈ రోజు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ బాష్ (Bosch) హైదరాబాదులో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది....

కావాలనే రాలేదు అయితే ఏంటి ?..తలసాని

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగానే ప్రధాని మోదీకి ఆహ్వానం పలకలేదని అంటున్న బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశ్య...

ఏసిబి వలలో అవినీతి అధికారి

Acb Raids In Karimnagar Civil Hospital : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు ఈ రోజు మెరుపు దాడులు చేశారు.  ఆసుపత్రిలో సీనియర్ అసస్టెంట్ గా పనిచేస్తూన్న...

మోడీ తెలంగాణ ద్రోహి – రేవంత్ రెడ్డి

పార్లమెంటు లో ప్రధాని ప్రసంగం, అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ లో విమర్శించారు. చట్టంలో లేకపోయినా, నమ్మకం...

కొత్త జిల్లాల్లో.. ఇక జిల్లా జడ్జీ కోర్టులు

District Courts :కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జీ కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం అరణ్య భవన్ లో న్యాయ...

థర్డ్ వేవ్ ముగిసినట్టే – వైద్య ఆరోగ్య శాఖ

Third Wave End  : రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. వారం వ్యవధిలోనే సగానికి పైగా తగ్గాయి. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో 2,850 కేసులు నమోదు కాగా, సరిగ్గా...

Most Read