Sunday, September 22, 2024
Homeతెలంగాణ

సెప్టెంబర్ ఒకటి నుండి విద్యాసంస్థలు ప్రారంభం

అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పున : ప్రారంభించాలని సిఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో జరిగిన...

స్త్రీనిధితో మహిళా గ్రూపుల పురోగమనం  

రాష్ట్రంలో స్త్రీ నిధి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల 60 కోట్ల రూపాయలను మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలుగా అందజేయనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా...

కాంగ్రెస్ 48 గంటల దీక్షకు సర్వం సిద్దం

మూడు చింతలపల్లిలో రెండు రోజుల పాటు దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు పూర్తైన ఏర్పాట్లు. 24న ఉదయం 10 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దీక్ష జరగనుంది....

మార్కెట్లోకి విజయ నూతన ఉత్పత్తులు

విజయ బ్రాండ్ ఉత్పత్తులను ఆదరించండని, శుద్ధమయిన ఆహారాన్ని ఎంపిక చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పంటల ఉత్పత్తులలో రసాయనాలు, ఎరువులను తగ్గించేందుకు రైతులను చైతన్యం చేసే...

మాప్ అప్  వ్యాక్సినేషన్ డ్రైవ్‌

GHMC,కంటోన్మెంట్ పరిధిలో ప్రారంభమైన ప్రత్యేక మాప్ అప్  వ్యాక్సినేషన్ డ్రైవ్‌ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించే నిమిత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  సోమవారం ఖైరతాబాద్ లోని ఒల్డ్ CIB క్వార్టర్స్...

ఈ నెలాఖరు వరకు రుణమాఫీ ప్రక్రియ

ప్రకృతిని కాపాడుకుందాం, అది మనను కాపాడుతుందని, మానవాళి ఆలోచనా తీరు మారాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రకృతిని, ప్రకృతిలోని జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద...

దళితబంధుకు మరో 500 కోట్లు విడుదల

దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు...

దళితబంధుపై రేపు టిఆర్ఎస్ సమావేశం

తెలంగాణ భవన్ లో మంగళవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ...

ప్రగతిభవన్ లో రక్షాబంధన్

ప్రగతిభవన్ లోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాసంలో ఆదివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సిఎం కేసీఆర్ కు తమ సోదరీమణులు.. లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ లు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. సిఎం...

రాఖీ వేడుకల్లో మహిళా నేతలు

రాఖీ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన తెరాస మహిళా ప్రజాప్రతినిధులు. రాఖీ కట్టిన వారిలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే...

Most Read