Friday, March 29, 2024
Homeతెలంగాణ

వరంగల్ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య

లోక్ సభ ఎన్నికల ముగింట్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. వరంగల్ ఎంపి అభ్యర్థి కడియం కావ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఎంపి అభ్యర్థిగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు గురువారం ప్రకటించారు....

కాంగ్రెస్ గూటికి కే కేశవరావు

బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు ప్రకటించారు. పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీనేత కే. కేశవరావు. గురువారం ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిసి.. తన...

మరో నలుగురు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే 14 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసింది.  తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లో నాలుగు, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లో చెరో మూడు స్థానాలకు కలిపి మొత్తంగా...

సికింద్రాబాద్ లో సికిందర్ ఎవరు?

రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడి నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ గతంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. లష్కర్ లో గెలిచాక రాజకీయంగా ఉన్నత స్థాయికి...

పార్టీ ఉనికి కోసమే బీఆర్ఎస్ పోటీ..?

పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో...

బీఆర్ఎస్ లో బీసీ లకు పెద్దపీట

పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయానికి బిఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీలో, నేతలతో చర్చించి.. ఆచి తూచి నిర్ణయం తీసుకున్న అధినేత కేసీఆర్.. సమరానికి సన్నద్ధం అయ్యారు. బిఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి “ గా...

మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థులు

సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్థుత శాసన సభ్యుడు తిగుళ్ల పద్మారావు గౌడ్, నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్ లను బిఆర్...

అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలు…నేతల్లో ఆందోళన

బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్...

కాంగ్రెస్ లోకి కేకే కుటుంబం..?

బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె కేశవరావు నివాసానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షి వెళ్ళటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కేశవరావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించగా...

ఐదింటితో కాంగ్రెస్ జాబితా.. రెండు కులాలకే నాలుగు టికెట్లు

తెలంగాణకు సంబంధించి ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసింది.  కాంగ్రెస్ మార్క్ రాజకీయం మళ్ళీ మొదలైంది. పార్టీ కోసం ఏళ్ళ తరబడి కష్టపడ్డ వారికి మొండి చేయి చూపారు. గెలుపు గుర్రాలే...

Most Read