Saturday, July 27, 2024
Homeతెలంగాణ

బడ్జెట్ కేటాయింపుల్లో మతలబు… కెసిఆర్ దారిలోనే రేవంత్ రెడ్డి

విపక్షంలో ఉన్నపుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు అధికారంలోకి వచ్చాక చేతలకు పొంతన లేదు. కెసిఆర్ విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి....ఇప్పుడు కెసిఆర్ మార్గంలోనే...

అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా కెసిఆర్

ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా శాసనసభకు హాజరయ్యారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వటమే గొప్ప అన్నట్టుగా మీడియా ఫోకస్ కనిపించింది. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావటం...

కేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణకు మొండి చేయి

తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్యులు రుబాయిల్లో చెప్పినట్టుగా  వస్తాడని నేదల్చితి – వాడెక్కడనో... ముస్తాబును జేసికొంటి – ముద్దివ్వడనో అన్నట్టుగా ఉంది కేంద్ర బడ్జెట్. ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది ఎంపిలు ఉన్న...

యువతకు తెలంగాణలో కొత్త పథకం

తెలంగాణలో ఉన్నత విద్యావంతుల కోసం ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. సివిల్స్‌లో ప్రిలిమ్స్ సాధించి మెయిన్స్‌కు ఎంపికైన రాష్టానికి చెందిన యువతీ యువకులకు... సింగరేణి సంస్థ సహకారంతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం ...

23 నుంచి శాససనసభ సమావేశాలు

శాస‌న‌స‌భ‌, మండ‌లి స‌మావేశాల‌కు నోటిఫికేష‌న్ జారీ అయింది. ఈ నెల 23 నుంచి శాస‌న‌స‌భ‌, 24 నుంచి శాస‌న‌మండ‌లి స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కానుంది....

విద్యుత్ విచారణ కమిషన్ కు సుప్రీంకోర్టు చురక

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రింకోర్ట్ లో షాక్ తగిలింది. విద్యుత్ కొనుగోళ్ళపై సర్వోన్నత న్యాయస్థానంలో కెసిఆర్ వేసిన పిటిషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ఎల్...

ప్రారంభానికి సిద్దమవుతున్న చర్లపల్లి రైల్వే టర్మినల్ 

హైదరాబాద్ మహా నగరంలో నాలుగవ రైల్వే స్టేషన్ చర్లపల్లి టెర్మినల్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. 98 శాతం పనులు పూర్తైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో జాతికి అంకితం కానున్నది. దీనితో హైదరాబాద్...

తెలంగాణ కొత్త డిజిపి జితేందర్

తెలంగాణ నూతన డిజిపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సమయంలో...

సిఎంల సమావేశ అజెండా సమస్యలా..? రాజకీయాలా..?

సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు శనివారం సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది. ఇద్దరు నేతలు సీఎంలుగా...

లెక్కలు కుదరకనే మంత్రివర్గ విస్తరణ వాయిదా

మంత్రివర్గ విస్తరణపై వరుస సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అకస్మాత్తుగా వాయిదా వేసింది. ఆషాడ మాసం తర్వాత విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ విస్తరణ, పీసీసీకి కొత్త అధ్యక్షుని ఎంపికపై...

Most Read