Sunday, September 8, 2024
Homeతెలంగాణ

44 మంది ఐఏఎస్‌ అధికారులకు స్థాన చలనం

పరిపాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం సోమవారం రాష్ట్రంలో ఒకేసారి 44 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్‌,...

తెలంగాణ రైతులకు శుభవార్త

శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం...

బీఆర్ఎస్ కు ఝలక్.. కాంగ్రెస్ లో చేరిన పోచారం

లోక్ సభ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్ఎస్ కు తాజాగా మరో షాక్ తగిలింది. మాజీ స్పీక‌ర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్ర‌వారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు....

తెలంగాణకు కొత్త డిజిపి..?

తెలంగాణలో కొత్త డీజీపీ వస్తారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. పోలీస్‌ బాస్‌ ఎవరనే చర్చ పోలీసువర్గాల్లో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం చేసిన బదిలీల్లో డీజీపీగా నియమితులైన రవిగుప్తాకే కొత్త ప్రభుత్వం...

స్థానిక సంస్థల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్ ?

లోక్ సభ ఎన్నికలు ముగియటంతో రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఇదే ఉపులో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కామారెడ్డి డిక్లరేషన్...

గాడి తప్పుతోన్న సంక్షేమం

రాష్ట్ర అభివృద్ధి పేరుతో వస్తున్న పెట్టుబడులతో సంక్షేమం గాడి తప్పే ప్రమాదముందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నలుగురు మంత్రుల సమావేశాలు, కార్యక్రమాల సరళి విశ్లేషిస్తే ప్రభుత్వ ప్రాదాన్యతల్ని...

మళ్ళీ ఫీనిక్స్ పక్షిలా పుంజుకుంటాం- కేటీఆర్

లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు....

తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ లకు చెరి సగం ఎంపి సీట్లు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు సహా మొత్తం 525 మంది పోటీ చేశారు. ప్రస్తుతం...

మహిళల మద్దతుతో జగన్ దే పీఠం: పరిపూర్ణానంద

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని స్వామి పరిపూర్ణానంద జోస్యం చెప్పారు. వైఎస్సార్సీపీకి 123 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల ఓట్లలో అధికశాతం జగన్...

ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం షాక్

మధ్యతరగతి ప్రజలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలపై కొరడా జలిపించింది. ప్రైవేటు స్కూళ్లలో యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. స్టేషనరీ, పుస్తకాల వంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని...

Most Read