Tuesday, September 17, 2024
Homeతెలంగాణ

కాళేశ్వరంకు మరమ్మతులు.. బడుల బలోపేతం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. ఈసి నిబంధనలకు అనుగుణంగా అత్యవసరమైన అంశాలు, తక్షణం తీసుకోవలిసిన విధాన పరమైన నిర్ణయాలపైనే మంత్రి వర్గం దృష్టి సారించింది. ధాన్యం...

కాంగ్రెస్, బిజెపిలకు నష్టం.. లబ్ది పొందని గులాబీ

ఎన్నికల పోలింగ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వస్తాయని భావించినా ఎన్నికలు ముగిశాక అంచనాలు మారుతున్నాయి. బిజెపికి బారీ ఎత్తున క్రాస్ వోటింగ్ జరిగిందని క్షేత్ర స్థాయి నుంచి వార్తలు వస్తున్నాయి....

కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ కేబినేట్ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. అయితే కొన్ని షరతులు విధించింది.  అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజదాని లాంటి అంశాలపై చర్చించకూడదని నిర్దేశించింది....

పునర్విభజన అంశాలపై సిఎం నజర్

జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో...

హైదరాబాద్ మజ్లీస్ ఇలాకా

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం. ఒకప్పుడు అక్కడ ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలు పట్టించుకునే వారు కాదు. ఎవరు బరిలో ఉన్నా గెలుపు పతంగి గుర్తుదే అన్నట్టుగా ప్రజలు ఒక్క చిత్తం చేసుకున్నారు. అలాంటి...

నాగర్ కర్నూల్లో త్రిముఖ పోటీ

వేసవి కాలం, సూర్య తాపంతో పోలిస్తే నాగర్ కర్నూల్ ఎంపి ఎన్నికలు నల్లమల అడవుల్లో సెగ పుట్టిస్తున్నాయి. ప్రధాన పార్టీలు, నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున మాజీ ఎంపి...

SC, ST, BC లను కాంగ్రెస్ విస్మరిస్తోంది – ప్రధాని మోడీ

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి బుధవారం వేములవాడ, వరంగల్ బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విధానాలను దుయ్యబట్టారు. ఎన్డీయే గెలుపు మొదటి మూడు విడతల్లోనే స్పష్టమైందని...

వరంగల్ ఎంపి స్థానంపై కమలం ఆశలు

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. పార్టీలు మారిన నేతల మధ్య ప్రధానంగా ఓరుగల్లు పోరు జరుగుతోంది. బిజెపి నుంచి ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య,...

బీజేపీ గెలిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 400 – కెసిఆర్

అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌ అని బీజేపోళ్లు గ్యాస్‌ చెబుతున్నారని.. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 400 అవుతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ విమర్శించారు....

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ

ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై బెయిల్‌ నిరాకరిండంతో పాటు పిటిషన్లను తిరస్కరిస్తూ న్యాయమూర్తి కావేరి...

Most Read