Friday, April 19, 2024
Homeతెలంగాణ

భువనగిరిలో కమలం కాంగ్రెస్ ల మధ్యనే పోటీ

భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో ప్రతిసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఏ అభ్యర్థి రెండోసారి గెలవలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంపై హైదరాబాద్ ప్రభావం అధికంగా ఉంటుంది. నియోజకవర్గాల...

కాంగ్రెస్ ప్రభుత్వంపై కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్నారని తెలిసింది. ఎండిన పంట పొలాల‌ను ప‌రిశీలించ‌డంతో పాటు రోడ్డు షోల్లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉదయం...

గెలిచే సీట్లు మాకు… ఓడిపోయే సీట్లు మీకు..

తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రం చిత్ర‌విచిత్రంగా మారుతోంది. ఏ నాయకుడు ఏ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తోరో, ఎపుడు ఏ కండువా క‌ప్పుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పొద్దున ఒక పార్టీ, సాయంత్రానికి మ‌రో...

హైదరాబాద్ లో నీటి ఎద్దడి..ఎవరు బాధ్యులు?

హైదరాబాద్ లో నీటి ఎద్దడి మళ్ళీ మొదలైనట్టుగా కనిపిస్తోంది. నగరంలో అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పశ్చిమ హైదరాబాద్ (మణికొండ, జూబిలీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, తెల్లాపూర్)లో...

ఎమ్మెల్సే కవితకు న్యాయస్థానం వార్నింగ్

ఎమ్మెల్సీ కవిత కంట్రోల్ లో ఉండాలని... న్య్యాయస్థానం ప్రాంగణంలో మీడియాతో మాట్లాదటంపై కోర్టు వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ప్రాంగణంలో జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... విచారణ సంస్థలపై ఆరోపణలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం...

జగన్ కు గాయమైతే రాష్ట్రానికి అయినట్లా?: పవన్ ప్రశ్న

వచ్చే నెల ఈరోజుకి ఎన్నికలు పూర్తవుతాయని, వైసీపీ ఓటమి కూడా బాక్సుల్లో చేరిపోయి ఉంటుందని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.  మనం ఓ కీలక దశకు చేరుకున్నామని, ఐదేళ్ళ వైసీపీ...

అయితే మోడీ.. త‌ప్పితే ఈడీ- కెసిఆర్ విమర్శ

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తన ప్రసంగాలలో పదును పెంచారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని దుమ్మెత్తి పోశారు. కేంద్రంలో బిజెపి...

మెదక్ ఖిల్లాలో త్రిముఖ పోటీ

మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో 2024 ఎన్నికలను ఎదుర్కునేందుకు ప్రధాన పార్టీల నుంచి కొత్త అభ్యర్థులే తలపడుతున్నారు. ఇందిరాగాంధీ, బాగారెడ్డి, కెసిఆర్, అలే నరేంద్ర, విజయశాంతి తదితర మహామహులు ప్రాతినిధ్యం వహించిన స్థానంలో...

కాంగ్రెస్ లో ఖమ్మం పేచి

ఖమ్మం లోకసభ స్థానం కోసం పార్టీ నేతల మధ్య జరుగుతున్న పోటీ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోసం, మరో మంత్రి...

మద్యం కేసులో బిగుస్తున్న ఉచ్చు.. సిబిఐ అదుపులోకి ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్టు చేసింది. తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఈ రోజు (గురువారం) అదుపులోకి...

Most Read