Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

నేడు కూడా పిసిసి పిఏసి సమావేశం

తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాన ఇన్ ఛార్జ్  ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే  నేడు రెండో రోజు కూడా పలువురు నేతలతో సమావేశం కానున్నారు.  నిన్న తొలిరోజు బిజీ బిజీగా ఆయన షెడ్యూల్ సాగింది....

తెలంగాణ నూతన సిఎస్ గా శాంతి కుమారి

తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతి కుమారిని నియమిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై  ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సోమేశ్ కుమార్ ను ఏపీ కేడర్...

ప్రధాని మోడీ టూర్ వాయిదా

ఈ నెల 19న జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వలన ఈ పర్యటన వాయిదా పడిందని, పర్యటన ఎప్పుడు ఉండేదీ త్వరలోనే తెలియజేస్తామని బిజెపి...

తెలంగాణ సీఎస్ బరిలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు

తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పోస్టు బరిలో ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, శాంతికుమారి, వసుధ మిశ్రా.. ఈ ముగ్గురిలో ఒకరు...

తెలంగాణలో పోలీస్‌ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణ

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణ జరగనుంది. కొత్తగా ఠాణాల మంజూరుతోపాటు కొన్నింటి పరిధిని మార్చనున్నారు. ప్రజలకు అన్ని విధాలా మరింత చేరువయ్యేందుకు అనువుగా స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించి డీజీపీ అంజనీకుమార్‌ ఆధ్వర్యంలో...

సాగునీటి రాకతో రైతుల్లో ఆత్మవిశ్వాసం : మంత్రి నిరంజన్‌ రెడ్డి

తెలంగాణలో సాగునీటి వనరుల పెరుగుదలతో రైతుల్లో వ్యవసాయం పట్ల ఆత్మవిశ్వాసం పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వనపర్తి సమీపంలోని ఈదుల చెరువు నుంచి రూ.92 లక్షలతో మెట్పల్లి,...

కృష్ణా జలాల వాటా సాధనకై రేపు కోదండరాం దీక్ష

కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని,కృష్ణా పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ జన సమితి డిమాండ్ చేసింది. కృష్ణా, గోదావరి నదులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజిట్ ను...

సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే – హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సొంత క్యాడర్ కు వెళ్లాల్సిందేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ సోమేశ్ కుమార్.. తన సొంత రాష్ట్రానికి వెళ్లాలని...

రేంజర్ల రాజేష్ అరెస్టుకు VHP డిమాండ్

రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని.. నాస్తికవాదం ముసుగులో హిందుత్వం పై దాడి జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ (VHP) ఆరోపించింది. పథకం ప్రకారమే కెసిఆర్ ప్రభుత్వం హిందువులను అణిచివేసే కార్యక్రమం పెట్టుకుందని విమర్శించింది....

కామారెడ్డి రైతుల పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా

కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో రైతులు దాఖలు చేసిన పిటిషన్‎పై ఈ రోజు విచారణ జరిగింది. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ సమయం...

Most Read