Saturday, September 21, 2024
Homeతెలంగాణ

అది మోసపూరిత యాత్ర: జగదీశ్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది జన ఆశీర్వాద యాత్ర కాదని, మోసపూరిత యాత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రం కడుతున్న పన్నులకంటే తక్కువ నిధులు...

ఎలక్షన్ల కోసం కేసియర్ కలెక్షన్లు: కిషన్ రెడ్డి

ఎలక్షన్ల కోసం కలెక్షన్లు చేయడం, వాటిని ఖర్చుపెట్టడం, ఎలక్షన్లు అయిన తర్వాత ప్రజలను మర్చిపోవడం ముఖ్యమంత్రి  కేసియార్ నైజమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. కేసియార్...

కేసియార్ కు అలవాటే: రేవంత్

ఎన్నికలకు ముందు పథకాలు ప్రవేశ పెట్టడం, ఆ తర్వాత వాటిని ఎగ్గొట్టడం సిఎం కేసియార్ కు అలవాటని పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి  విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన ఒక్కొక్క...

త్వరలో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్: కేటియార్

రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటియార్ వెల్లడించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ములుగు, సిరిసిల్ల జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నేడు...

సిరిసిల్లను సంపూర్ణంగా సస్యశ్యామలం చేస్తా

సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళము భూమికి సాగునీరు అందించేలా కృషి చేద్దామని జిల్లా అధికార యంత్రాంగానికి, సాగునీటి శాఖ అధికారులకు మంత్రి కే. తారకరామారావు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు...

దళిత బంధుపై హైకోర్టులో పిటిషన్

Watch- Voice of the People సంస్థ దళిత బంధు స్కీమ్ పై దాఖలు చేసిన ప్రజా వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు. ఈ వాజ్యాన్ని సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ భార్గవ్...

ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న

ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం. గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీశాలి. ఔరంగజేబుకే ముచ్చమటలు పట్టించిన పోరాట యోధుడు. పేదల పాలిట ఆపద్బాంధవుడు... సమసమాజ స్థాపన సాధనకు ప్రాణాలను...

గాంధీ ఘటనపై ప్రత్యేక పోలీసు బృందాలు

గాంధీ ఆసుపత్రి ఘటనపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రులు సీరియస్ అయ్యారు. గాంధీ ఆసుపత్రి ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ , ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్...

హైదరాబాద్ కు మరో జాతీయ స్థాయి సంస్థ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కీర్తి కిరీటంలోకి జాతీయ స్థాయి మరో విద్యా సంస్థ ఆవిష్కృతం కానుంది. మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ లాల్ బహద్దూర్ శాస్త్రీ ట్రస్ట్ ఢిల్లీ ఆధ్వర్యంలోని నైపుణ్య అభివృద్ధి...

కులాల మధ్య సామరస్య భావన నెలకొల్పాలి

సమాజంలోని అన్ని కులాల మధ్య సామరస్య భావాన్ని పెంపొందించాలని సామాజిక సమరసతా వేదిక జాతీయ సంయోజక్ శ్యాంప్రసాద్ జీ పిలుపు ఇచ్చారు. మంగళవారం  సామాజిక సమరసత వేదిక  జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం...

Most Read