Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

మహిళా లోకానికి స్ఫూర్తి ఈశ్వరీబాయి – కెసిఆర్

దళితులు,అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఈశ్వరీబాయి జయంతిని ( డిసెంబరు 1 ) పురస్కరించుకొని సీఎం కేసీఆర్...

అర్బన్ ఎకో పార్క్ లో… బర్డ్స్ ఎన్ క్లోజర్

దేశంలో ఎక్కడ లేని విధంగా కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్ లో బర్డ్స్ ఎన్ క్లోజర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి...

కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల భూములు – వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిశారు. గవర్నర్ తో భేటీలో పాదయాత్ర వివరాలు, తెరాస నేతలు కల్పిస్తున్న అడ్డంకులు తదితర అంశాలు...

ఈడీ, సీబీఐలకు భయపడేది లేదు -కవిత

రాష్ట్రానికి మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, మోడీ కంటే ముందు ఈడీ రావడం సహజమని,...

వైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణ పాలకులను టెర్రరిస్టులు అంటూ.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విధ్వేషాలు రగిల్చేలా మాట్లాడిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. వనస్థలిపురం...

నేడు మునుగోడుకు ఐదుగురు మంత్రులు

తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత వచ్చిన తొలి ఉప ఎన్నిక మునుగోడులో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో విజయదుందుబి మోగించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణపై...

మెట్రో రైల్ విస్తరణపై సమీక్ష

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం తాలూకు సన్నాహక సమావేశాన్ని మంత్రి కే. తారకరామారావు ఈరోజు...

షర్మిల వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

తెలంగాణ ప్రజానీకం చైతన్యవంతులు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. షర్మిల బీజేపీ పార్టీ కోవర్టు అని, బీజేపీ- షర్మిల దొంగాట ఆడుతున్నాయని కవిత ఎండగట్టారు. షర్మిల విమర్శలకు బదులిస్తూ పొలిటికల్ టూరిస్టును కాదు.....

గ్రానైట్ వ్యవహారంలో మంత్రి గంగులకు కష్టాలు

గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాలను ఈడీ, ఐటీ సోదాలు కుదిపేస్తున్నాయి. తాజాగా సీబీఐ బృందం ఈ రోజు (బుధవారం) మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి ఓ బృందం వచ్చింది. కరీంనగర్ లోని ఆయన...

పారామెడికల్ ఆప్తాల్మిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

కంటి వెలుగు కార్యక్రమం అమలులో భాగంగా పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్యారోగ్య శాఖ ఈ రోజు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా నియామక బాధ్యత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని...

Most Read