Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

మన ఊరు – మనబడి నినాదమే – జీవన్ రెడ్డి విమర్శ

తెలంగాణ ఉద్యమం బలోపేతానికి మార్గదర్శకుడు, తెలంగాణ జాతిపిత ఫ్రొపెసర్ జయశంకర్, తెలంగాణ కోసం ఆత్మబలిధానం చేసుకున్న శ్రీకాంతాచారిలను అగౌరపరిచేవిధంగా వ్యాఖ్యలు చేసిన పురపాలక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తెలంగాణ...

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో సిఎం యోగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యుపి సిఎం...

వాషింగ్టన్ లో ఘనంగా ఆటా వేడుకలు

కరోనా కష్టాలను అధిగమించి రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుపుకుంటున్న తెలుగు ప్రపంచ పండుగ ఈ ఆట మహాసభలని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఇలా అందరినీ కలవడం, మనమంతా ఒక...

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్...

ఇంజనీరింగ్ నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణలో ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ , తాజాగా మరో 1663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా,...

మోడీ హయంలో దిగజారిన దేశ ప్రతిష్ట – కెసిఆర్

ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులంతా ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని సిఎం కెసిఆర్ పిలుపు ఇచ్చారు. విపక్షాల తరఫున పోటీ చేస్తున్న రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను గెలిపించాలని...

యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు,...

కాషాయ వర్ణమైన బాగ్యనగరం

దాదాపు 18 సంవత్సరాల తర్వాత బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికగా మారింది. ఇందుకోసం హైదరాబాద్ నగరం మొత్తం పార్టీ జెండాలు, బ్యానర్లతో పార్టీ శ్రేణులు అలంకరించాయి. భాగ్య నగరం కాషాయ వర్ణాన్ని...

తొర్రూరు ప్లాట్ల కొనుగోలుకు పోటా పోటీ

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్​ ​ మండలం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) రూపొందించిన ‘‘తొర్రూర్​ లే అవుట్’’​ లో ప్లాట్లు హాట్​ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. రెండో...

తెలంగాణ ప్రతినిధిగా మందా జగన్నాథం

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, క్యాబినేట్ మంత్రి హోదా ను కల్పిస్తూ,మాజీ పార్లమెంటు సభ్యులు డా. మందా జగన్నాథంను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర...

Most Read