Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

అవిభ‌క్త క‌వ‌ల‌ల‌కు అభినంద‌న‌లు

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ‌, వాణిల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అభినందించారు. సీఈసీ...

10 ఎకరాల లోపు వారికే రైతుబంధు – మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో 10 ఎకరాలలోపు ఉన్నవారికే రైతుబంధు వర్తిస్తుందని మంత్రి నిరంజన్​రెడ్డి ఈ రోజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 5 ఎకరాలలోపు ఉన్న రైతులే 92 శాతం ఉన్నారని ఆయన తెలిపారు. 1.50 కోట్లు...

సాలు మోదీ.. సాలు దొర.. ఫ్లెక్సీ వార్‌

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలోని కూడళ్లలో టీఆర్‌ఎస్‌-బీజేపీ పార్టీల పరస్పర వ్యతిరేక ఫ్లెక్సీల వార్‌ ఊపందుకుంది. సాలు దొర.. సెలవు దొర పేరుతో సీఎం కేసీఆర్‌ వ్యతిరేక ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు...

ఫెయిల్యూర్స్ కు కారణం ప్రభుత్వ వైఫల్యమే- బండి సంజయ్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో పాస్ శాతం తక్కువగా ఉండటం ఆందోళనకరమని, ఇందుకు కారణం ప్రభుత్వ విధానాలే అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. విద్యాశాఖలో ఏళ్ల తరబడి అధ్యాపక పోస్టులను భర్తీ...

టీ హ‌బ్ నేష‌న‌ల్‌ రోల్‌మోడ‌ల్‌: సీఎం కేసీఆర్‌

 T Hub : ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్,...

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో గురుకుల విద్యార్థులు విజ‌య‌భేరి మోగించారు. ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల్లో గురుకుల పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు అత్య‌ధిక ఉత్తీర్ణ‌త సాధించారు. ప్ర‌తి ఏడాది గురుకుల విద్యార్థులు మెరుగైన ఫ‌లితాల‌ను సాధించి.....

కేసీఆర్.. పీవీ జయంతికి ఎందుకు రాలేదు?

రాజకీయ లబ్ది కోసం వాడుకుని వదిలేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ నైజమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు...

చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి...

ఎడ్యుకేషనల్ హబ్ గా గజ్వేల్

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యాహబ్ దేశానికే తలమానికంగా నిలువ బోతున్నది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణలో అతిపెద్ద భవనాలను నిర్మించారు. గజ్వేల్ ఎడ్యుకేషన్...

ఆధునిక భారత నిర్మాత పివి – కెసిఆర్

భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 101వ జయంతి ( జూన్ 28) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన...

Most Read