Sunday, September 22, 2024
Homeతెలంగాణ

ముస్లీంల అభ్యున్నతి కోరుకున్న సిఎంలు ఇద్దరే

ఏళ్లతరబడి నేను ముస్లీంలు, మైనారిటీల అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నానని, అసెంబ్లీ వేదికగా మైనారిటీల సమస్యలు ప్రస్తావిస్తున్నానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నానని మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. మైనారిటీల కష్టాలు తీరటం...

తెరాస హయంలోనే ఆలయాల అభివృద్ధి

ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం త‌ర్వాత  సుప్రసిద్ధ ఆలయాలన్నింటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయిస్తూ... అభివృద్ధికి బాటలు వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. సోమ‌వారం మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో...

కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా…

రైతుల న్యాయపరమైన పోరాటాన్ని అణిచివేయాలని కేంద్రం శతవిధాలా ప్రయత్నం చేస్తోందని శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లో నిన్న ఎనిమిది మంది రైతులను చంపిన  ఘటన కలచివేసిందన్నారు....

కేంద్రం సహకారం లేదు – ఎమ్మెల్సీ కవిత

అనేక రాష్ట్రాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, మన రాష్ట్రంలో జీతాలు సమయానికి ఇవ్వడమే కాకుండా, పీఆర్సీ పెట్టి ఉద్యోగుల జీతాలు పెంచుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పారదర్శకమైన, ప్రగతిశీలమైన, ప్రతిభావంతమైన సీఎం...

అసెంబ్లీలో ఇక ట్రిపుల్ ఆర్ సినిమానే…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హుజూరాబాద్ లో హుజూరాబాద్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమా?. కేసీఆర్...

తెలంగాణ సంస్కృతికి చిహ్నమే బతుకమ్మ

బూతులు తిడితే జనాలు వస్తారా అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విపక్షాలపై మండిపడ్డారు.బుడ్డేర్ ఖాన్ గాళ్ళు నోళ్లు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు బతుకమ్మ సందర్భంగా...

టీఆర్ఎస్ అంతానికి ఆఖరి పోరాటం

తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అంతానికి ఆఖరి పోరాటం ఆరంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణలో తాలిబన్ల, రజాకర్ల రాజ్యం నడుస్తోందన్నారు. తాలిబన్ల, రజాకార్ల రాజ్యం కావాలా?...

ప్రజల పోరాటం.. కెసిఆర్ విలాసం – స్మృతి ఇరాని

నీళ్లు-నిధులు-నియామకాలు లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు నీళ్ల కోసం పోరాడుతున్నారు. నిధులన్నీ కేసీఆర్ కుటుంబమే దోచుకుంటోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. నియామకాలు కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయని విమర్శించారు. బిజెపి చేపట్టిన...

30 డిజైన్లు 20 రంగుల్లో బతుకమ్మ చీరలు

తెలంగాణ  ఆడపడుచులకు ప్రభుత్వం తరపున  బతుకమ్మ పండగ కోసం చీరల పంపీణీ ప్రారంబించినట్టు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఏలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ...

బండి సంజయ్ తెరాస ప్రభుత్వ తొత్తు – పొన్నం

ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశ్యం ఏంటి? లక్ష్యం ఏంటి అని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పోవడానికే బండి సంజయ్ పాదయాత్ర ఉపయోగపడుతుందని పొన్నం ఎద్దేవా...

Most Read