Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

ఎంపి అరవింద్ కు రైతుల నిరసన సెగ

ధాన్యం కొనుగోలు అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. రైతాంగం తరపున ఢిల్లీలో తెరాస ధర్నా చేసిన మరుసటి రోజే రైతులు బిజెపి నేత, నిజామాబాదు ఎంపి ధర్మపురి అరవింద్ ఇంటిని చుట్టుముట్టారు. ఈ...

టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం ధర్మారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మారంలోని టెస్కో గోదాంలో సోమవారం రాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా...

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది-షర్మిల

ప్రజాప్రస్థానంలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల 52వ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలం పెద్దకిష్ణాపురంలో పాదయాత్ర ప్రారంభించారు. గ్రామంలో రైతులతో కలిసి వడ్ల...

టీఆర్ఎస్ దీక్ష విజయవంతం: కవిత

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 24 గంటల్లో ధాన్యం సేకరణపై తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల ‌పక్షాన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్ష...

మోదీకి 24 గంట‌ల డెడ్‌లైన్..సిఎం కెసిఆర్

కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జులు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ...

మహాత్మా జ్యోతిభాపూలేకు నేతల నివాళి

వెనుకబడిన, అణగారిన వర్గాల కోసం క్రుషి చేసిన మహాత్మా జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ భవన్లోని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బహుజనుల, వెనుకబడిన వర్గాల...

ఢిల్లీ వేదికగా ధర్నాకు రెడీ

ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఢిల్లీలో పోరాటానికి సిద్ధమవుతోంది టీఆర్ఎస్ పార్టీ. వరిపోరును ఉధృతం చేసింది టీఆర్ఎస్ పార్టీ. వరుస ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్న గులాబీ పార్టీ నేతలు గురువారం తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో...

వైభవంగా సీతారాముల కల్యాణం

భద్రాచల క్షేత్రంలో రామయ్య కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. అభిజిత్‌ ముహూర్తాన సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. భక్త శ్రీరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లికొడుకుగా, సీతమ్మ పెండ్లికుమార్తెగా దర్శనమిచ్చారు....

సిఎం కెసిఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. ధర్మో రక్షతి రక్షితః" సామాజిక విలువను తుచ...

ప్లాస్టిక్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు

నిత్యజీవితంలో ప్లాస్టిక్ అవసరాలు పెరగడంతో పాటు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా అధికమయ్యాయని, ప్లాస్టిక్ వస్తువులపై అవగాహన, వస్తువుల తయారీపై 'సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ' (సీపెట్)లో...

Most Read