Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

హైదరాబాద్ లోని ప్రవేట్ హాస్పటల్ లో దారుణం

హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రవేట్ హాస్పటల్ లో దారుణం చోటుచేసుకుంది. వైద్యం పేరుతో 60 అక్షలు వసూలు చేసిన ఆస్పత్రి యాజమాన్యం. వైద్యం పేరుతో లక్షలు వాసులు చేసినా నవజాత శిశువులు మృతి చెందారు. ఏప్రిల్ 24వ...

అంటార్కిటికా చేరిన హరిత ఉద్యమం

పర్యావరణ హితాన్ని కోరుతూ, దేశ వ్యాప్త పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగిరింది. ప్రపంచ పర్యావరణం కాపాడటమే...

కెసిఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

హోం గార్డులు, మోడల్ స్కూల్ సిబ్బందికి జీతాల వెంటనే అందించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వమే శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ కు టీపీసీసీ...

కెసిఆర్ పై సిబిఐకి కేఏ పాల్ ఫిర్యాదు

తొమ్మిది లక్షల కోట్ల అవినీతికి కారకులు కేసీఆర్, ఆయన కుటుంబం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్  ఆరోపించారు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదన్నారు. ఢిల్లీ లో ఈ రోజు సీబీఐ...

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న బీజేపీ – మల్లు రవి

మహారాష్ట్ర లో ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. ఇది పాము తన పిల్లలను తానే తిన్నట్టు గా ఉందన్నారు. హైదరాబాద్...

ఓయూ పురోభివృద్ధికి 90 రోజుల ప్రణాళిక

ప్రవాస ఉస్మానియన్ల సహకారంతో త్వరలోనే ఓయూ క్యాంపస్ లో పలు స్టార్టప్ లు ప్రారంభించనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్ డి. రవిందర్ తెలిపారు. ఇందుకు ప్రఖ్యాత కంపెనీల్లో సీఈఓలుగా పనిచేస్తున్న ఓయూ పూర్వ విద్యార్థులు ముందుకు...

ప్రధాని మోదీ, కేంద్రమంత్రులకు కేటీఆర్‌ సూటి ప్రశ్న

ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగర పరిధిలోని కైతలాపూర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించి, అనంతరం జరిగిన బహిరంగ...

తెలంగాణ ఐకాన్ జయశంకర్ సార్

ఆచార్య జయశంకర్ సార్ 11 వ వర్ధంతి పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిదని నేతలు కొనియాడారు. తెలంగాణ సాధనే స్పూర్తిగా, ప్రత్యేక రాష్ట్ర...

లక్ష కోట్లకు చేరువలో పశు సంపద

తెలంగాణ రాష్ట్రం త్వరలోనే మరో మైలురాయిని అధిగమించనున్నది. రాష్ట్రంలోని పశు సంపద మొత్తం విలువ రూ.లక్ష కోట్లకు చేరువలో ఉన్నది. రాష్ట్రంలో 2013-14లో రూ.24,878 కోట్లుగా ఉన్న పశు సంపద విలువ 2021-22...

జంటనగరాల్లో భారీ వర్షం

జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం పడింది. షేక్పేట్, గోల్కొండ, టోలిచౌకి,  మెహదీపట్నం, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, సోమాజిగూడ, కొండాపూర్, రాయదుర్గం, ఖైరతాబాద్, బోయిన్పల్లి, ఆల్వాల్,...

Most Read