Monday, September 23, 2024
Homeతెలంగాణ

అద్భుత ఫలితాలిచ్చిన హరితహారం

harithaharam  : ఏడేండ్ల కిందట తెలంగాణ మోడువారిన చెట్టు.. దీనికి బతుకే లేదని అనుకొన్నం. కానీ.. తెలంగాణ తల్లి మెడలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అలంకరించిన హరితహారంతో పచ్చదనం పురుడు పోసుకొన్నది. ఎండిన చెట్టు...

సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత

సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వాకిట్లో గొబ్బెమ్మలు, హరివిల్లును తలపించే రంగురంగుల ముగ్గులతో ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు...

తెలంగాణ‌లో ‘టెస్లా’ పెట్టండి.. మంత్రి కేటీఆర్

దేశీయ మార్కెట్లోకి టెస్లా వాహనాల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించడానికి కృషి చేస్తున్నామని అమెరికా ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజ కంపెనీ టెస్లా తెలిపిన విష‌యం విదిత‌మే....

కేసీఆర్‌కు ఊహించని షాక్

కేంద్ర నిధుల వినియోగంలో రాష్ట్రం పెత్తనానికి కత్తెర వేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం కేటాయించే నిధులను వాడుకుని, కనీసం అక్కడ కేంద్ర నిధులు, ప్రధాని, సంబంధిత మంత్రి ఫొటో కూడా పెట్టకపోవడంపై...

మిర్చి రైతులను ఆదుకోవాలి -సీతక్క

ఎకరాన లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి, మిర్చి రైతులంతా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వాళ్ళకి భరోసా కల్పించి రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ...

టార్గెట్‌ ఇరవై లక్షల ఎకరాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ మండలం కంబళాపూర్‌లో...

అది ఈ శతాబ్దపు జుమ్లా: కేటియార్

#AskKTR: బిజెపి విషపూరిత ఎజెండాను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటి శాఖల మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ సుపరిపాలన-సుస్థిరతే...

ఎరువులు ఉచితంగా ఇవ్వాలి: బండి సూచన

Will you prove? రైతు సమస్యల ముగుసులో 317 జీవో అంశాన్ని పక్కదారి పట్టించేందుకు సిఎం కేసీయార్ ప్రయత్నిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎరువుల రేట్లపై...

మా పోరాటం ఆగదు: ఎర్రబెల్లి

We will Fight: వ్యవసాయ రంగం, రైతుల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని, ఈ విషయంలో కేంద్రం తన తీరు మార్చుకునే వరకూ టిఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి...

ఎరువుల ధరలు పెంచొద్దు: కెసియార్ లేఖ

KCR Letter: ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసియార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి...

Most Read