Friday, September 20, 2024
Homeతెలంగాణ

కెసిఆర్, జగన్ దోస్తులే – సిపిఐ

ప్రభుత్వం చేపడుతున్న పేదల వ్యతిరేక చర్యలను నిరసిస్తూ రేపు ఛలో రాజ్ భవన్ నిర్వహిస్తున్నట్టు  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది కెసిఆర్...

అర్హులైన అందరికీ పెళ్లి కానుక

నిరుపేదలకు పెండ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మీ పథకాన్ని రూపొందించారని. బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ పథకాల...

జులై 1 నుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్లు

తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రకటన విడుదలైంది. జులై 1 నుంచి 15వరకు దోస్త్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి గౌడ్‌ తెలిపారు. ‘‘జులై 3 నుంచి 16వరకు వెబ్‌ ఆప్షన్లకు...

కేటిఆర్ కుమారుడికి డయానా అవార్డు

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు కుమారుడు హిమాన్షు రావుకి డయానా అవార్డు దక్కింది. తొమ్మిది సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఇచ్చే ఈ అవార్డు...

కేజీ నుండి పిజి వరకు ఆన్ లైన్ తరగతులే

కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్లైన్ క్లాసులు మాత్రమె నిర్వహించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ప్రకటించారు. ఆఫ్ లైన్ తరగతులు ప్రారంబించాలనుకున్నా కరోన నేపథ్యంలో ఆన్లైన్ తరగతులే...

ఇక రాజకీయాలు వద్దు

ఇక‌పై ప్ర‌జా స‌మస్య‌లు తీర్చేందుకు ప్ర‌జ‌ల‌కు 24 గంట‌లు అందుబాటులో ఉంటానని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇక నుంచి నన్ను రాజ‌కీయాల్లోకి లాగ‌వ‌ద్దని కేవలం ప్రజల కోసమే పని చేస్తానన్నారు....

పోలీసుల అదుపులో మిలీషియా సభ్యులు

మావోయిస్ట్ పార్టీ జేగురుగొండ ఏరియా కమిటీకి అనుబంధంగా మిలీషియా కమిటీలో పని చేస్తున్న ఇద్దరు సభ్యులను చండ్రుగొండ పోలీసులు అరెస్టు చేసినట్లుగా కొత్తగూడెం డిఎస్పీ జి.వెంకటేశ్వర బాబు వెల్లడించారు. నిన్న సాయంత్రం 5...

ట్రాఫిక్ నివారణకు 133 లింకు రోడ్లు  

గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు కనెక్టివిటి పెంచడంతో పాటు ​రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు రూ. 313.65 కోట్ల‌తో 22 లింకు రోడ్ల నిర్మాణం...

విదేశాలకు వెళ్లేవారికి టీకాలు

తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లేవారికి ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ వేయించుకోవాలనుకున్న వారు పాస్‌పోర్టు, వీసా చూపించి తొలిడోసు తీసుకోవచ్చు. రెండో డోసు...

పేదల దేవుడు కెసిఆర్ – తలసాని

పేద ప్రజల పాలిట దేవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పశుసంవర్ధక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సనత్ నగర్...

Most Read