Monday, September 23, 2024
Homeతెలంగాణ

కేంద్రం కార్పోరేట్ పెద్దలకు కొమ్ముకాస్తోంది

Farmers : దేశంలోని సగం రాష్ట్రాలు పండించే పంట ఒక్క తెలంగాణలో పండుతుందని, అవాకులు, చవాకులు పేలే మూర్ఖులు ముందు ఇది గుర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు....

ఒమిక్రాన్‌ కట్టడికి ఆంక్షలు విధించండి

Telangana Highcourt  : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పండగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘‘క్రిస్మస్‌, సంక్రాంతి, నూతన సంవత్సర...

ఎదిగే కొద్దీ ఒదిగి ఉన్న నేత పివి నరసింహారావు

Pv Narasimha Rao : తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ ధాత, ఆచరణ శీలి పివి నరసింహారావు అని మంత్రి ఎర్రబెల్లి...

కార్మికుల వెంటే తెలంగాణ ప్రభుత్వం

Telangana Government Supports Singareni :  తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న   సందర్భంగా కార్మికులు,ఉద్యోగులు,యాజమాన్యానికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రంలో,సీఎం కేసీఆర్...

ఆకుపచ్చని అక్షరం – పర్యావరణ సాహిత్య సమ్మేళనం

34th Hyderabad National Book Fair Kicks Off : 34వ హైదరాబాద్ జాతీయ బుక్ ఫెయిర్ లో భాగంగా బుధవారం నగరంలోని ఎన్.టి.ఆర్ స్టేడియంలో ఆకుపచ్చని అక్షరం పర్యావరణ సాహిత్య సమ్మేళన కార్యక్రమం...

తొలి ముస్లిం మహిళా ఐపీఎస్

Salima Ips Officer :  ఖమ్మం జిల్లాకు మరో ఘనత దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా ముస్లిం ఐపీఎస్‌ ను అందించిన కీర్తి జిల్లా సొంతం చేసుకుంది. అంతే కాదు.. ఖమ్మం...

 రైతు శత్రువు పార్టీ బిజెపి

40 లక్షల మెట్రిక్ టన్నులను మించి సేకరిస్తాం అని కేంద్రం చెబుతోందని, ఎఫ్సిఐ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందుకే రాత పూర్వకంగా చెప్పాలని...

భార్యగా వచ్చి.. ఇల్లు దోచుకెళ్లిన కిలాడి

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో సినీ ఫక్కీ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. మెట్టింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఇంట్లోని నగదుతో పరారైంది. 40 ఏళ్ల బ్రహ్మచారికి ఎన్ని పెళ్లిసంబంధాలు వచ్చినా...

సబ్బండ వర్ణాల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం

All Communities Aim Government : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని...

పీయుష్ గోయల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం

తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వస్తె...కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుపున.. 70 లక్షల మంది రైతు...

Most Read