Monday, September 23, 2024
Homeతెలంగాణ

సునీల్ డైరెక్షన్ లో కెసిఆర్ రాజకీయం

గత రెండు నెలలుగా కేంద్ర , రాష్ట్రప్రభుత్వాల రాక్షస క్రీడలో అమాయక రైతులు బలి అవుతున్నారని ఎం.పీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా బిజెపి, టీఆర్ఎస్...

TSMSIDC ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రోళ్ల శ్రీనివాస్

Errolla Srinivas Chairman Of Tsmsidc : తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉద్యమ కారుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి కేసీఆర్...

సీఎం కేసీఆర్ పాలన అద్భుతం

Bihar Minority Commission : మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే అగ్రగామిగా ఉన్నాయని బీహార్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మహమ్మద్...

దళితబందు నిధుల విడుదల

 Dalitbandu Funds :  దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా...

మావోల చెరలో మాజీ సర్పంచ్

Maoists Kidnap Former Sarpanch ములుగు జిల్లాలో మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ కిడ్నాప్. నిన్న సాయంత్రం...

విజయపథంలో వి-హబ్

We Hub :  మహిళా వ్యాపారవేత్తలకు వారి ఆధ్వర్యంలో స్థాపించే స్టార్టప్ కంపెనీలకు అండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిసున్న ఇంక్యుబేటర్ వి (వుమెన్)-హబ్ విజయవంతంగా ముందుకెళుతోంది. ఇప్పటికి రెండు బ్యాచ్  ల...

రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శీతాకాల విడిది కొరకు ఈ నెల 29 నుండి జనవరి 3 వతేది వరకు హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో విడిదికై రానున్నారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని...

రైతుల కోసం ఢిల్లీ వచ్చాం

Delhi : రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కోరారు....

ధాన్యం కొనుగోలుకు టీఆర్‌ఎస్ నిరసనలు

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్తలు...

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీ తుమీ

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తేల్చుకునేందుకు సిద్దమైన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో, ఢిల్లీలో ఇందుకు అనుగుణంగా కార్యక్రమాలకు వ్యూహరచన చేస్తోంది. ఏసంగి ధాన్యం కొనుగోలు కోసం ఢిల్లీకి తరలివెళ్లిన మంత్రుల బృందం. ప్రధానమంత్రి నరేంద్ర...

Most Read