జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 2.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి...
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని సీఎం అన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని రాయచూరు నుంచి కృష్ణ నది బ్రిడ్జి మీదుగా ఈ రోజు ఉదయం ఆరు గంటల 30 నిమిషాలకు తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించింది. ఇవాళ...
టిఎస్ఆర్టిసి సంస్థ ఉద్యోగులకు నిన్న బస్ భవన్ సాక్షిగా 100 కోట్ల పెండింగ్ బకాయిలు మరియు దీపావళి పండగ సందర్భంగా అడ్వాన్సులు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర...
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని ఎనగండ్ల తండా,...
చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చిన మంత్రి కే తారకరామారావు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డు రాశారు. చేనేత కార్మికులకు సంబంధించిన...
ప్రధాని మోదీ పై ప్రజల్లో ఉన్న క్రేజ్ పూర్తిగా తగ్గి పోవడంతో బిజెపి,కుయుక్తులు, కుతంత్రాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.ఆ భయం తోటే జాతీయ...
మెగా కృష్ణారెడ్డి కి రేవంత్ రెడ్డి,బండి సంజయ్ జీతగాళ్ళని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. కేసీఅర్ మెగా కృష్ణా రెడ్డి తోడు దొంగలన్నారు. దేశంలోనే అతిపెద్ద స్కాం...
దేశంలోొ బీజేపీ విద్వేష, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా జాతి సమైక్యత కోసం రాహుల్ చేస్తున్న కవాతు తెలంగాణలో కాలు పెట్టబోతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలో...
ఇరవై ఏళ్లలో కెసిఆర్ తో పెట్టుకొని బతికిబట్ట కట్టింది తాను ఒక్కన్నే అని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడు నుండి ఈ పగిడపల్లికి రావడానికి మూడున్నర గంటల సమయం పట్టిందని,...