టిఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు భారతీయ జనతా పార్టీలో చేరడంలేదని తేలిపోయింది. బిజెపి చేరికల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఈ విషయాన్ని పరోక్షంగా తేల్చి చెప్పారు....
రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పు అభివృద్ధికి, సంపద సృష్టికి ఉపయోగపడాలని కానీ, జగన్ ప్రభుత్వం చేస్తోన్న అప్పు అవినీతికి మాత్రమే ఉపయోగపడుతోందని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. సంపద...
వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు బెంగుళూరులో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సమయంలో కూడా షర్మిల ట్వీట్ ...
అధికారంలోకి వస్తే ఏదో చేస్తానంటున్న చంద్రబాబు, గత 14 ఏళ్ళ పాలనా కాలంలో ఎందుకు చేయలేకపోయారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నిన్న ప్రకటించిన హామీల్లో... అమ్మ ఒడి ని తమ...
హైదరాబాద్ జిల్లాలో మృగశిర కార్తి సందర్భంగా 3 రోజుల పాటు ( జూన్ 8,9,10 ) తేదిల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ -2023 చేపల ఆహార మేళా నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు...
అంతరిక్ష ప్రయోగాలలో భారత కీర్తి పతాక ఎగురవేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయి అధిగమించింది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. నేడు ...
పాకిస్థాన్లోని గిల్గిట్-బాల్టిస్థాన్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం భారీ హిమపాతం విరుచుకుపడింది. శోన్తర్ కనుమల్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 11 మంది మరణించారు. మరో 25 మంది...
భారత కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అయ్యింది. సరిగ్గా ఆదివారం ఉదయం ఏడున్నరకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ప్రధాని మోదీకి చేతుల మీదుగా పార్లమెంట్ ప్రారంభోత్సవం...
నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ పద్నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఇచ్చిన హామీలు అమలు చేసిన చరిత్ర జన్మ మొత్తంలో ఉందా అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు...
మహిళలు, రైతులు, యువత, బిసిలకు మేలు చేకూర్చేలా 'భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో తెలుగుదేశం పార్టీ తొలివిడత ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ మేనిఫెస్టో అనే ఆయుధం...