ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు భూమిపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో 24లక్షల ఎకరాలను పంపిణీ చేయగా 12లక్షల ఎకరాలను పార్ట్-బిలో...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో కర్నూలు జిల్లాలోని జగన్నాథ గట్టుపై హైకోర్టు కట్టబోతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. 10 కి.మీ దూరం నుంచి చూసినా కనిపించేలా జగన్నాథగట్టుపై...
రైతులకు కనీస మద్దతు ధర కన్నా ఒక్కపైసా కూడా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో ధాన్యం సేకరణలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆన్నారు....
ములుగు జిల్లా పరిధిలో లక్నవరం, తాడ్వాయి, బొగత అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం పున: ప్రారంభమైంది. కరోనా కారణంగా నిలిచిపోయిన పర్యావరణ పర్యాటకాన్ని మళ్లీ ప్రారంభించినట్లు అటవీ శాఖ ప్రకటించింది. తొలి దశలో...
రైతులకు కనీస మద్దతు ధర కన్నా.. ఒక్కపైసా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైయస్.జగన్ తెలిపారు. దీనికోసం ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశామన్నారు....
నైజీరియాలోని ఓ మసీదులో దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 14కు చేరుకోగా బందీలుగా ఉన్న వారు మొత్తం 19 మంది అని తేలింది. మృతుల్లో మసీదు ఇమామ్ కూడా ఉన్నాడు....
రాజ్యంగా నిర్మాత అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక దళితులు మాత్రమే ఆరాధిస్తారనొద్దు. అలా అనుకోవడానికి వీల్లేదు. నేటి సమాజంలో దేశంలో ఎన్ని కులాలు మతాలు కలిసి...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం 9.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం...
పత్తి ధర మిగత దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎక్కువగా ఉందని రైతులు కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యత ప్రమాణాలు కలిగిన పత్తి దిగుబడి వస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు....
రాయలసీమకు జరిగిన నష్టాన్ని దేశం వినేలా చాటి చెబుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా కర్నూలు ఎస్టీబిసి మైదానంలో జేఏసీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...