Sunday, May 4, 2025
HomeTrending News

విద్యా వ్యవస్థపై వక్రీకరణలా?: సిఎం అసహనం

విద్యావ్యవస్థను బాగుచేసి, పిల్లలకు మంచిచేసే నిర్ణయాలను కూడా రాజకీయాల్లోకి లాగడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 8వ తరగతి విద్యార్ధులకు బైజూస్ కంటెంట్ అందించేందుకు, వారికి...

విశాఖ భూదందాలపై సిఎం నోరు విప్పాలి: బొండా

విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ నేతలు ఇష్టారాజ్యంగా భూ దోపిడీకి పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. భూ యజమానుల...

ఎటూ తేలని హిజాబ్ వివాదం

కర్ణాటక హిజాబ్​ వివాదంపై ఎటూ తేల్చని సుప్రీంకోర్టు. పిటిషన్లను విచారించిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం. భిన్నమైన తీర్పు వెలువరించిన ఇద్దరు న్యాయమూర్తులు. హిజాబ్​పై కర్ణాటక ప్రభుత్వ నిషేధాన్ని కొనసాగించేలా ఆ...

అమ్మా! స్వర్గంలో కలుస్తాను

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తన తల్లికి ఉక్రెయిన్ చిన్నారి రాసిన లేఖ.... ఆకాశంలో నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ  ఉక్రెయిన్ కు చెందిన తొమ్మిదేళ్ళ చిన్నారి రాసిన ఈ లేఖ సామాజిక మాధ్యమాలలో వైరల్...

మునుగోడు దత్తత తీసుకుంటా – కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌క‌టించారు. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు...

పనికిమాలిన వాగుడు వద్దు: నాని హెచ్చరిక

తనకు రాజకీయ భిక్షపెట్టింది హరికృష్ణ, సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని, తాను ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తనకు, జూనియర్ ఎన్టీఆర్ కు...

టిఎస్ ఆర్టిసి…హైదరాబాద్ దర్శిని

హైదరాబాద్ అందాలను చూడడానికి వచ్చే టూరిస్టుల కోసం  టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ "హైదరాబాద్ దర్శిని" పేరిట సిటీలో తిరిగే రెండు స్పెషల్ బస్సులను ప్రారంభించడం...

నిర్వాసితులకు అండగా ఉండాలి : సిఎం జగన్

అనంతపురంలో వర్షాలు, వరదలు కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ...

ఎవరీ నర్తకీ నటరాజ్

డిఎంకె పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రకటనలు రోజూ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వెలువడిన ఓ ప్రకటన అందరీ దృష్టినీ ఆకర్షిస్తోంది. అది నర్తకి నటరాజ్ నియామకానికి సంబంధించిన ప్రకటన....

ప్రభుత్వంతో వీఆర్‌ఏల చర్చలు సఫలం

గత 80 రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ బుధవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) నేతలు,...

Most Read