Sunday, September 13, 2026
HomeTrending News

విద్య కోసమే నిబంధనలు: సిఎం జగన్

చిన్నారులను విద్య వైపు ప్రోత్సహించే దిశగానే వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీతోఫా పథకాలకు వధూవరులు ఇద్దరికీ కచ్చితంగా పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన తీసుకువస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డ్ : సిఎం సూచన

ఏటా 3200 కోట్ల రూపాయల వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 సేవలపై  ఖర్చు చేస్తున్నామని, ప్రజారోగ్యంపై తమ  ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

నేనా.. రాజకీయాలా : నాగార్జున

వచ్చే ఎన్నికల్లో  విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా తాను పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను సినీ హీరో అక్కినేని నాగార్జున ఖండించారు. అలంటి వార్తలను తాను పట్టించుకోనని, అయినా ఎన్నికలు వచ్చిన...

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రామయ్య బౌలి, ఎర్రగుంట, తదితర లోతట్టు ప్రాంతాల్లో ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. మోకాలు లోతు నీళ్లలో దిగి ప్రజల...

మీ సమస్యలు చూసుకోండి: సజ్జల సలహా

రాష్ట్రంలోని విపక్షాలు ఒక ముఠాలాగా ఏర్పడి, పథకం ప్రకారం జగన్ పై విమర్శలు చేస్తున్నారని.. ఆ అజెండాకు అనుగుణంగా తెలంగాణా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు  ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల...

జగన్ గ్రాఫ్ పడిపోయింది: సత్యకుమార్

పులివెందులలో సైతం సిఎం జగన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, ఆయనకు 51 శాతం మంది మాత్రమే మద్దతు పలికినట్లు పీకే టీమ్ సర్వేలో వెల్లడయ్యిందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ సంచలన...

యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్‌ ఆయ‌న స‌తీమ‌ణి శోభ ఈ రోజు దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య...

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ గాంధీ నగర్, ముంబయి సెంట్రల్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఈ రోజు ప్రారంభించారు. గాంధీనగర్ రైల్వే స్టేషన్లో జెండా...

హరీష్ నిజంగా వస్తే పరువు పోతుంది: అశోక్ బాబు

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఒకవేళ నిజంగా ఏపీ వచ్చి అడిగితే రాష్ట్ర  ప్రభుత్వ పరువు పోతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు వ్యాఖ్యానించారు.  ఏపీలో ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా...

బిగ్ బాస్ షో పై హైకోర్టు విచారణ

బిగ్ బాస్ షోను నిషేధించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐబిఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం సమయ పాలన పాటించడంలేదని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల లోపు మాత్రమే...

Most Read