Friday, September 11, 2026
HomeTrending News

Rajendranagar: కారుకు కష్టాలు…పుంజుకుంటున్న కమలం

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది. కాటేదాన్ చేవెళ్ళ, చార్మినార్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రాంతాల్ని విభజించి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పర్చారు. సర్దార్ వల్లాభాయి పోలీస్ అకాడమి, రాష్ట్ర...

Yuva Galam: ఇక యుద్ధం మొదలైంది: నారా లోకేష్

వైఎస్సార్సీపీ నేతలు దోచుకున్న సొమ్మును వసూలు చేసి వాటిని పేదలకు పంచే బాధ్యతను తెలుగుదేశం, జనసేన పార్టీ తీసుకుంటుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. చలికాలంలోకూడా ఫ్యాన్ కు...

Hate on Hatric: మూడో దఫా బ్యాచ్ తో ముప్పు

ఎన్నికల ప్రచారం దగ్గ్గర పడుతున్న వేళ ఓటర్ల వైఖరిలో మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫా జరుగుతున్న ఎన్నికలు ఓ కొత్త కోణానికి తెరలేపాయి. మూడో దఫా పోటీ చేస్తున్న అభ్యర్థులు...

BC Census: కులగణనపై టిడిపి, ఎల్లో మీడియా అసత్య ప్రచారం

నేడు కులగణన జరుగుతుంటే టీడీపీకి కూసాలు కదిలిపోతున్నాయని, ఆ పార్టీ బీసీల మనోభావాలను ఎప్పుడూ అర్ధం చేసుకోలేదని, కేవలం బీసీలను ఓట్ల యంత్రాలుగా చూశారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి...

YSRCP Bus Yatra: జగన్ పాలనలో పేదరికం తగ్గింది: ఎంపి సురేష్

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు రాష్రానికి దిక్సూచిగా నిలవాలన్నది సీఎం జగన్ సంకల్పమని, బడుగుల రాజ్యంగా రాష్ట్రాన్ని నిలుపుతున్నారని ఎంపి నందిగం సురేష్ స్పష్టం చేశారు. దళిత మహిళలను హోమ్ మంత్రి చేయడంతో...

Mulugu : ములుగు వెలుగు రేఖ ఎవరు?

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ములుగు స్థానానికి ప్రత్యేకత ఉంది. రెండు ప్రధాన పార్టీల నుంచి మావోయిస్టు నేపథ్యం ఉన్న అభ్యర్థులే తలపడటం...ఇద్దరు ఆదివాసీలు...మహిళలే కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన...

TDP: కులగణన రాజ్యంగబద్ధంగా జరగాలి: అచ్చెన్నాయుడు

బలహీనవర్గాలను రాజకీయంగా ఉక్కుపాదంతో అణచివేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే దానిపై పోరాడుతున్నందుకు టిడిపిలో ఉన్న బిసి...

YSRCP: జెండా ఇచ్చారు, ఎగరేయాల్సిన బాధ్యత మనదే : తమ్మినేని

జగన్ సాధికారత జెండాను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారని, దీనికి ఎగురవేయాల్సిన బాధ్యత మనపైనే ఉందన్న విషయాన్ని అందరం గుర్తించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపు ఇచ్చారు. సాధికారత అనేది పూర్తికాలేదని,...

BJP: తెలంగాణకు కదిలిన కమలదళం

తెలంగాణలో ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. పార్టీలు ప్రచారం ఉదృతం చేశాయి. గత రెండు ఎన్నికల్లో తెలంగాణపై అంతగా ఫోకస్ పెట్టని బిజెపి ఈ దఫా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. రాజస్థాన్...

kukatpally: కూకట్ పల్లిలో కారుతో గ్లాస్ డీ

హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది. సీమాంధ్రుల ఓట్లు కీలకంగా ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో పార్టీల గెలుపు ఓటములపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక్కడి ఫలితాలు ఏపిలో రాజకీయాలపై ప్రభావం...

Most Read