తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు...
సూర్యాపేట డీఎంహెచ్వో కుటుంబంలో ఆరుగురికి కొవిడ్ నిర్ధారణ జరిగింది. ఐదు రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన డీఎంహెచ్వో కుమారుడు. రెండ్రోజుల క్రితం తిరుపతి వెళ్లి వచ్చిన డీఎంహెచ్వో కుటుంబ సభ్యుల్లో కొవిడ్ లక్షణాలు, నిన్న...
CM Assurance:
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల బారిన పడిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీవర్షాలతో తీవ్రంగా...
The Biggest Cyber Fraud In The Country :
ఎస్బీఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నుంచి ఎస్బిఐ బ్యాంక్ ఉద్యోగులమంటూ అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెట్టి కోట్లు దండుకుంటున్న14 మంది...
కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నాలుగు వందల మంది రైతులు కేవలం సిద్దిపేటలోనే చనిపోయారని, రైతులు చనిపోతుంటే కెసిఆర్ ఎం చేస్తున్నారని ఎంపి ధర్మపురి అరవింద్ ఈ రోజు ఢిల్లీలో ప్రశ్నించారు. పారబాయిల్ద్ రైస్...
3 Capitals:
రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెడతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, పీఆర్సీపై నిర్ణయం...
తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మాస్క్ పెట్టుకోకుంటే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రూ. వెయ్యి ఫైన్ విధిస్తారని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస...
White Paper:
జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్ధిక...
First Omicron In Hyderabad :
బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కోరోన పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో హైదరాబాద్ లో తొలి ఓమిక్రాన్ లక్షణాలు ఉన్న వ్యక్తిగా అనుమానిస్తున్నారు. జినోమ్ GENOME...
నిధులు ఆకట్టుకోవడంలో హైదరాబాదీ స్టార్టప్లు దూసుకుపోతున్నాయి. వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడంతో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా మరో మూడు సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించాయి....