Tuesday, September 15, 2026
HomeTrending News

Manipur:మణిపూర్‌లో నిత్యావసరాల కొరత

హింస, ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంఫాల్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ను బ్లాక్‌మార్కెట్‌లో రూ.200కు అమ్ముతున్నారు. అత్యావశ్యక ఔషధాల కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. వంటనూనె...

China:చైనాలో కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి

చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని గనిలో ఆదివారం కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది. ప్రావిన్స్‌లోని దక్షిణాన లెషాన్ నగరానికి సమీపంలో ఉన్న...

శాంతి యజ్ఞంలో పాల్గొన్న సిఎం జగన్

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.  ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర...

Sajjala: పొత్తుల కోసం బాబు తిప్పలు: సజ్జల

బిజెపితో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసమే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని.. వేరే ఇతర...

Odisha Train Incident: ఏపీ సహాయక చర్యలపై కేంద్రమంత్రి సంతృప్తి

ఒడిశా  రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి భువనేశ్వర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతబొమ్మాలి మండలం ఎం కొత్తూరు గ్రామానికి చెందిన కె.రూపను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం...

Odisha Train Accident: ఏపీ బాధితులకు పరిహారం: సిఎం ఆదేశం

ఒడిశాలోని బాలోసోర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలోని...

Review: ఓడిశా ఘటన మృతుల్లో ఏపీ వారు లేరు: బొత్స

ఓడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో దుర్మరణం పాలైన వారిలో ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నట్లు నిర్ధారిత సమాచారం ఏమీ లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  ప్రమాద ఘటనలపి...

Mega Star: ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ పెద్ద రోగం కాదు: చిరంజీవి

ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకొని తగిన చికిత్సలు తీసుకుంటే క్యాన్సర్ బారినుంచి త్వరగా విముక్తి పొందవచ్చని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. తానూ అలర్ట్  గా వుండి  కొలోన్ స్కోప్  టెస్ట్ చేయించుకొన్నప్పుడు non...

ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్లు

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ఏపీ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు.  జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసి కోరమాండల్‌ రైల్లో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన...

ఢిల్లీకి చంద్రబాబు- అమిత్ షా తో భేటీ!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ లో పర్యటిస్తున్నారు.  ఈ మధ్యాహ్నం బయల్దేరి వెళ్లనున్న బాబు సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో...

Most Read