Saturday, September 5, 2026
HomeTrending News

Mudunuri: అక్టోబర్ నుంచి ఆక్వా వర్సిటీ తరగతులు : ముదునూరి

రూ. 335 కోట్ల వ్యయంతో 40ఎకరాల్లో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. నర్సాపురం మండలం లిఖితపూడిలో జరుగుతున్న వర్శిటీ నిర్మాణ పనులను...

TDP-Jana Sena: మా పొత్తులపై మీకెందుకు: బొండా ఉమా

తెలుగుదేశం- జనసేన పొత్తులపై మాట్లాడడానికి వైఎస్ జగన్ ఎవరని టిడిపి నేత బొండా ఉమా ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా తన పార్టీ విధానమేమిటో చెప్పారని, 175 సీట్లు గెలుస్తామని, సింగల్ గానే వెళ్తామని...

sunstroke: వడ దెబ్బ…ముందు జాగ్రత్తలు

అధిక ఎండలో ఎక్కువ సేపు తిరిగితే వడ దెబ్బ తగలొచ్చు. తల తిరగడం , నీరసం , తలనొప్పి , వికారం , గుండెవేగం గా కొట్టుకోవడం , ఏమి జరుగుతోందో తెలియని...

Henderson: అమెరికా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్

ప్రపంచ వేదిక పైన తెలంగాణ సాధించిన జలవిజయాన్ని చాటేందుకు మంత్రి కే తారక రామారావు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం, ఇంటింటికి సురక్షిత మంచినీరు...

PCCF: అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా ఆర్.ఎం. డోబ్రియాల్

తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి & అటవీ దళాల అధిపతిగా (Principal Chief Conservator of Forests (PccF) & Head of Forest Force (HoFF) రాకేష్ మోహన్ డోబ్రియాల్...

YS Jagan Fire: బాబుకు పవన్ దాసోహం

తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉందని, నలుగురు కలిసి లేపితే గానీ లేవలేని పరిస్థితిలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పోటీ...

DK Shivakumar: వెన్నుపోటు పొడ‌వ‌ను – డీకే శివకుమార్

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లోకాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించినా.. ఆ పార్టీ మార్కు రాజకీయం మళ్ళీ మొదలైంది. ఎవ‌రు సీఎం అవుతార‌న్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. సిద్ధ‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్.. సీఎం ప‌ద‌వి...

Karnataka: కర్ణాటకతో కాంగ్రెస్ ఊహలు… గుత్తా ఎద్దేవా

కర్ణాటక లో చిత్తుగా ఓడినా,బీజేపీ వాళ్లకు ఇంకా బుద్ధి రావడం లేదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో అస్సాం సీఎం బిశ్వంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు...

Pakistan: బొగ్గుగని గొడవల్లో 15 మంది మృతి

పాకిస్థాన్‌ ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రంలోని వాయువ్య ప్రాంతంలో గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరాటం 60 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకున్నా వారి మధ్య సయోధ్య కుదరటం లేదు. తాజాగా...

TTD: కరీంనగర్లో శ్రీవారి ఆలయం

కరీంనగర్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం చేరువ కాబోతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కరీంనగర్ లో 10ఎకరాల స్థలాన్నిటీటీడీ ఆలయానికి కేటాయించారు....

Most Read