Monday, September 7, 2026
HomeTrending News

సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రారంభం

Divya Kshetram  : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలో ముచ్చింతల్‌ దివ్యక్షేత్రం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికైంది. శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు బుధవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి....

వెనక్కి తీసుకోవడం కుదరదు : సజ్జల

Stalemate: పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  పీఆర్సీ ఇప్పటికే ప్రకటించామని, దాని ప్రకారం మొదటి నెల జీతాలు కూడా ఈ సాయంత్రానికి...

ఇది జీరో బ‌డ్జెట్‌.. రాహుల్ గాంధీ ట్వీట్‌

Zero Budget Rahul Gandhi  : కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ బ‌డ్జెట్‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. బ‌డ్జెట్‌పై చాలామంది విప‌క్ష...

తాలిబాన్ల గుర్తింపుపై ఈ నెలాఖరులో నిర్ణయం

Troika Meeting  : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలనను గుర్తించే అంశంపై కీలక సమావేశం ఈ నెలాఖరులో కాబుల్ లో జరుగనుంది. త్రోయిక ప్లస్ దేశాల సమావేశం ఈ నెలాఖరులో కాబూల్ లో ఉంటుందని,...

రికవరీ వద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం

High Court on PRC: ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జీవోలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.  జీతాల్లో...

పనికి మాలిన.. పసలేని బడ్జెట్ – సిఎం కెసిఆర్

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం...

మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ

talks started: పే రివిజన్ కమిషన్ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నేతలు మంత్రుల కమిటీతో సమావేశం అయ్యారు. సచివాలయం రెండో బ్లాక్ లో ఆర్ధిక శాఖ సమావేశ మందిరంలో ఈ చర్చలు...

బడ్జెట్ : రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు

2022 Budget : ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్‌ను ఆమె సమర్పించారు. వచ్చే 25 ఏళ్ల అమృత...

అఖిలేష్ తో పోటీకి కేంద్రమంత్రి బాఘెల్

Union Minister Baghel To Contest Against Akhilesh Yadav : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పై పోటీకి బిజెపి కేంద్రమంత్రిని రంగంలోకి దింపింది. మైన్...

ప్రాధాన్యతా క్రమంలో ఉపాధి పనులు :సిఎం

Upadhi Hami: ఉపాధిహామీ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అధికారుల‌ను ఆదేశించారు. చేపట్టే పనుల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్ఆర్  హెల్త్‌...

Most Read