Friday, September 11, 2026
HomeTrending News

న్యాయమూర్తులకు లక్ష్మణరేఖ: జస్టిస్ రమణ

Vijnan Bhavan Delhi : న్యాయమూర్తులు తమ విధి నిర్వహణ సమయంలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని సూచించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ. ఈ మేరకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు,...

వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి

MLA attacked:  ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల దాడి చేశారు.  వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్‌ను...

సౌదీలో షాబాజ్ షరీఫ్ కు నిరసనల సెగ

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కి రెండు రోజులుగా సౌదీఅరేబియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మదీనాలో గురువారం ప్రార్థనలకు వెళ్ళినపుడు చోర్ చోర్ అంటూ కొందరు పాకిస్తానీలు షాబాజ్ బృందం వెంట పడ్డారు. పాకిస్తాన్...

తెలంగాణలో భారీగా జడ్జీల బదిలీలు

Transfers Judges :  రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులు, సెషన్స్‌ కోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. మొత్తంగా 55 మందిని బదిలీ చేస్తూ నూతన పోస్టింగులు ఇస్తూ శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు...

సంగీత కళానిధి సుబ్రమణ్య అయ్యర్

రెండు దశాబ్దాలకు పైగా కచేరీలు చేసి ఎనలేని పేరుప్రఖ్యాతులం సంపాదించిన సుప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసులు ముసిరి సుబ్రమణ్య అయ్యర్. కృతులలోని భావాన్ని రాగయుక్తంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేయడం ఆయన ప్రత్యేకత....

బీజేపీ కార్యకర్తలా…బజారు రౌడీలా? – మంత్రి వేముల

ప్రభుత్వ మీటింగ్ కి బీజేపీ కార్యకర్తలను తరలించారని, తాను ప్రభుత్వం తరుపున మాట్లాడుతుంటే బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అడ్డుపడ్డారని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో...

నిజాలు తెలుసుకొని మాట్లాడాలి: రోజా సూచన

Come to watch: కేటిఆర్ ఆంధ్రప్రదేశ్  గురించి వ్యాఖ్యానించి ఉంటారని తాను అనుకోవడం లేదని, ఒకవేళ అని ఉంటే వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల మంత్రి ఆర్కే...

అనవసర  వ్యాఖ్యలు సరికాదు: సజ్జల

Irrelevant:  కేటిఆర్ అయినా మరే రాష్ట్రం మంత్రులైనా, సిఎంలైనా వారి రాష్ట్రం గురించి, వారి పరిస్థితుల గురించి వారు మాట్లాడుకోవాలని కానీ అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల...

కేటిఆర్ కు వంత పాడిన టిడిపి

TDP on KTR: ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ వంత పాడుతోంది. ‘కేటిఆర్ నోట.. జగన్ విధ్వంస పాలన మాట...అట్లుంటది మనతోని...’ అంటూ ఇటీవల వచ్చిన...

కరాచీ దాడిలో కొత్త కోణం

చైనా కంపెనీలు.. పాకిస్తాన్ ప్రభుత్వం మీద బలోచ్ ప్రజల అసంతృప్తి హింసాత్మక రూపు దాలుస్తోంది. కరాచీ యూనివర్సిటీలో దాడి కొత్త కోణానికి తెరలేపింది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో కేవలం పురుషులే పాల్గొనగా ఇటీవల...

Most Read