Sunday, September 13, 2026
HomeTrending News

మోదీ, బీజేపీ కేంద్రమంత్రుల వ్యాఖ్యలపై తెరాస కౌంటర్

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ మాట్లాడిన విషయాలపై మోదీ స్పందించ లేదన్నారు....

మహనీయుల పురిటిగడ్డ ఏపీ: ప్రధాని

Inspiration: అల్లూరి సీతారామ రాజు స్ఫూర్తి, ఆయన చూపిన చొరవతో ముందుకు వెళ్తే మనలను ఆపే శక్తి ఎవరికీ ఉండబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. ‘దమ్ముంటే నన్ను ఆపు’...

పార్లమెంట్ లో అల్లూరి విగ్రహం: బాబు విజ్ఞప్తి

In Parliament:  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు నిర్వహించడం తెలుగుజాతికే కాకుండా దేశానికే గర్వకారణమని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు, ప్రధాని...

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే – మంత్రి కేటిఆర్

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ...

బలపరీక్షలో నెగ్గిన సీఎం షిండే

మహారాష్ట్ర రాజకీయాలు క్రమంగా కొలిక్కి వస్తున్నాయి. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు (సోమవారం) నిర్వహించిన బలపరీక్షలో సీఎం...

ప్రధానికి ఘన స్వాగతం

Warm Welcome: ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

కులు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కులు జిల్లాలోని నియోలి - షంషేర్ రోడ్డులో ఈ రోజు ఉదయం 8.30 సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 16 మంది...

కోపెన్ హెగెన్ లో కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికా కాల్పుల సంస్కృతి యూరప్ దేశాలకు పాకింది. తాజాగా, ఒక దుండగుడు.. డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్ లో కాల్పులకు దిగాడు. కోపెన్ హెగెన్ ప్రాంతంలో సిటీ సెంటర్, విమానాశ్రయం ల మధ్య...

మోడీ ప్రసంగం…అభివృద్ధి మంత్రం

కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ఏమాత్రం జవాబు ఇవ్వకుండా.. కనీసం రాజకీయ విమర్శల ఊసెత్తకుండా మోడీ ప్రసంగం సాగింది. దీంతో బీజేపీ శ్రేణులు నిరాశ చెందాయి. విజయ సంకల్ప సభలో అభివృద్ధి అంశాల ఆధారంగానే...

నేడు రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన

PM Tour:  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. భీమవరంలో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను ప్రధాని ప్రారంభిస్తారు.  దేశానికి స్వతంత్రం లభించి 75సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో  ఆజాదీ కా...

Most Read