చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే, జగన్ డాక్టర్లను పంపిస్తున్నారని, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వైద్యులు వెళ్లి వ్యాధులు గుర్తించి మంచి వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి కారుమూరి...
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన అంశాలపై చర్చలు జరిపారు. తొలుత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి...
హిమాలయాల్లో కుండపోత వర్షాలు రాష్ట్రాల ముఖ చిత్రాన్నే మార్చేస్తున్నాయి. వర్షం కాలం మొదలు కాగానే అస్సాంలోని 16 జిల్లాలు ముంపు బారిన పడ్డాయి.తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో కులు, మనాలి నుండి మండి,...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ను ఏసీబీ కోర్టు అక్టోబరు 19 వరకు పొడిగించింది. సెప్టెంబర్ 9న బాబును అదుపులోకి తీసుకోగా తొలుత 22...
పెడనలో పవన్ బహిరంగసభకు కనీసం 2 వేల మంది కూడా రాలేదని, ఆయనవి అన్నీ గాలి మాటలని తేలిపోయిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. ఏదో చేసేయాలని...
ఆఫ్రికా ఖండంలో ఉత్తరాన ఎడారి ప్రాంతాన్ని...దక్షిణాన సవాన్నా గడ్డి భూములను విడదీస్తూ....పశ్చిమాన అట్లాంటిక్ సముద్రం నుంచి తూర్పున ఎర్ర సముద్రం వరకు విస్తరించిన ప్రాంతాన్నే సాహెల్ గా పిలుస్తారు. సెనెగల్, మౌరిటానియా, మాలి,...
పెడనలో అల్లర్లకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాచారం ఎవరిచ్చారని పోలీసులు అడుగుతున్నారని, కానీ గతంలో తాను మంగళగిరి వస్తుంటే కోర్టుకు వెళ్తున్నానన్న సమాచారం వచ్చిందంటూ తన ఫ్లైట్...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక రోజు ముందుగానే ఆయన హస్తినకు వెళ్లనున్నారు. రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం...
చంద్రబాబు, పవన్కళ్యాణ్ మాదిరిగా పార్టీ కేడర్ను హింసకు ప్రోత్సహించే మనస్తత్వం తమది కాదని, దమ్ము, ధైర్యం ఉన్న జగన్ నాయకత్వంలో నీతిమంతమైన రాజకీయం నేర్చుకున్న వాళ్లమని పెడన ఎమ్మెల్యే, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ...