Friday, September 11, 2026
HomeTrending News

ప్రగతి కాంతుల దీపావళి… సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు

దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని సీఎం అన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి...

ప్రతి ఇంటా ‘ఆనంద దీపావళి’: సిఎం జగన్ ఆకాంక్ష

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై  ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే...

మా గొంతు కోస్తామంటే కోటి గొంతులు గర్జిస్తాయి: ధర్మాన

వైజాగ్ కు పరిపాలనా రాజధాని వస్తే రణస్థలం వ‌ర‌కూ కార్యాలయాలు వస్తాయని, పరిపాలనా రాజధాని ఉత్తరాంధ్ర ప్రాంత హక్కు అని, దాన్ని లాక్కోకుండా ప్రతి ఒక్కరూ గొంతెత్తాలని రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి...

మీ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే: వాసిరెడ్డి పద్మ రిప్లై

జనసేన ట్విట్టర్ ప్రశ్నలకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదంటూ హితవు పలుకుతూనే తమ కార్యాలయం మీ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే ఉందంటూ...

అప్పుడేం చేస్తోంది మహిళా కమిషన్: జనసేన

పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని జనసేన తీవ్రంగా ఆక్షేపించింది. ట్విట్టర్ వేదికగా 18 ప్రశ్నలు సంధిస్తూ వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.  వందలాది మంది...

అయోమయ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్: తమ్మినేని

అఖిలాంధ్ర ప్రజల మద్దతు ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ వంటి నేతలు ఎంతమంది వచ్చినా సిఎం జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్సార్సీపీకి  ఏమీ కాదని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం...

అప్పులు, తప్పులు కప్పిపుచ్చడానికే..: యనమల

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం సమాజంలో కనబడడం లేదని టిడిపి సీనియర్ నేత, ఆర్ధిక శాఖా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దీనివల్ల ఓ...

సైనిక శిక్షణ శిబిరం సందర్శించిన పుతిన్

ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో సైనిక బలగాల ఆత్మస్థైర్యం పెంచేందుకు... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలు చేపట్టారు. రష్యాలోని ఓ ప్రాంతంలో కొనసాగుతున్న సైనిక శిక్షణ శిబిరాన్ని వ్లాదిమిర్‌ పుతిన్‌ సందర్శించారు....

తెలంగాణలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని రాయచూరు నుంచి కృష్ణ నది బ్రిడ్జి మీదుగా ఈ రోజు ఉదయం ఆరు గంటల 30 నిమిషాలకు తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించింది. ఇవాళ...

36 ఉపగ్రహాలను కక్షలోకి చేర్చిన మార్క్ -3

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఖాతాలో మరో విజయం నమోదైంది. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది.ఈ ప్రయోగంలో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి చేర్చింది. నెల్లూరు శ్రీహరికోటలోని...

Most Read