Friday, March 7, 2025
HomeTrending News

Rains Review: భారీ వర్షాలపై సీఎస్ సమీక్ష..ఉత్తర తెలంగాణకు అలెర్ట్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందుల తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లు,...

job notification: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1520 పోస్టులకి నోటిఫికేషన్‌

తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. కమిషనర్‌ ఆఫ్ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో 1,520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకానికి బుధవారం సాయంత్రం నోటిఫికేషన్‌ వెలువడింది.. ఈ పోస్టులకు...

Mahabubnagar: మహబూబ్ నగర్ ఐటి టవర్ లో అమెరికా సాఫ్ట్‌వేర్ కంపెనీ

అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ S2 ఇంటిగ్రేటర్స్ మహబూబ్ నగర్ ఐటీ టవర్ లో సాఫ్ట్‌వేర్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు...

CM Jagan: నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన

పేద విద్యార్దుల విదేశీ విద్య కోసం సాయం అందించేందుకు ఉద్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' కింద ఆర్ధిక సాయాన్ని కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించనున్నారు.  అర్హులైన 357...

SupremeCourt: ఈడీ చీఫ్ పదవీ కాలం పొడగించాలని కేంద్రం పిటిషన్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సంజయ్ మిశ్రా పదవీ కాలం జులై 31తో ముగియనుండటంతో.. కేంద్ర ప్రభుత్వం...

Rains: కెసిఆర్,కెటిఆర్ ప్రగల్భాలు.. వరదల్లో ప్రజల అవస్థలు – రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో వారం రోజులుగా వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్...

Irrigation: జగన్ పోవాలి- సీమలో సిరులు పండాలి: చంద్రబాబు

రాయలసీమకు సిఎం జగన్ తీరని ద్రోహం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. సాగునీటి శాఖ పూర్తిగా పడకేసిందన్నారు.  రాష్ట్రంలో మొత్తం 69 నదులు ఉన్నాయని, వీటిని అనుసంధానం చేయడం...

Nalgond: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఆరు సహకార బ్యాంకులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో ఆరు కో-ఆపరేటివ్ బ్యాంక్ లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో...

No Confidence Motion: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్ డి ఏ స‌ర్కార్‌పై అవిశ్వాస తీర్మానానికి విపక్ష పార్టీలు నేడు నోటీస్ లు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపి గౌరవ్ గోగోయ్ లోకసభ కార్యాలయంలో ఈ...

Rains: నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉంది – మంత్రి ప్రశాంత్ రెడ్డి

గత నాలుగైదు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని రాష్ట్ర రోడ్లు-భవనాల...

Most Read